AAP @ Rajastan | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓట్లను పొందిన తర్వాత ఆప్.. ఊపుమీదున్నది. ఇప్పుడు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసింది. నాయకులు, కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకుని పోటీ చేసే స్థానాలను ప్రకటిం
Ahmad Ahanger | కశ్మీర్కు చెందిన ఎజాజ్ ఆహ్మద్ అహంగర్ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈయన ఇస్లామిక్ స్టేట్, అల్ఖైదాతో కలిసి పనిచేసినట్లు సమా�
Nitish Samadhan Yatra | బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా తన యాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 రకాల యాత్రలు చేపట్టిన నితీశ్.. సమాధాన్ యాత్ర పేరుతో ఇవాల్టి నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఇద్దరు గుజరాతీ గిరిజనులు తయారుచేసిన యాంటీ-క్లాక్ వైజ్ (గడియారం దిశకు వ్యతిరేకంగా తిరిగే) వాచ్ ఇది. సామాజిక కార్యకర్త ప్రదీప్ పటేల్, అతడి స్నేహితుడు భరత్ పటేల్ దీన్ని తయారుచేశారు.
రోడ్లు, డ్రెయిన్ల వంటి చిన్నచిన్న సమస్యల కంటే లవ్ జిహాద్పై దృష్టిపెట్టాలని కర్ణాటక బీజేపీ చీఫ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Rahul on Agniveer | కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అగ్నివీర్ ప్రక్రియను రద్దు చేస్తామని రాహుల్గాంధీ ప్రకటించారు. యువత కోసం పాత విధానంలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరుపుతామని రాహుల్ హామీ ఇచ్చారు.
Theatres right | సినిమా హాళ్లలో తినుబండారాలు, కూల్డ్రింక్స్ ధరలు నిర్ణయించే అధికారం కేవలం హాళ్ల యజమానులకే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, ఉచితంగా తాగునీరు అందించడం మాత్రం కొనసాగించాలని సూచించింది.
Letter to Rahul | రాహుల్ గాంధీకి రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి లేఖ రాసి ఆయన యాత్రకు తన మద్దతు ప్రకటించారు. యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇవాల్టి నుంచి యూపీలో రాహుల్ జోడో యాత్ర కొనసాగుతున్నది.
Jain Monk Sacrifice | ఆమరణదీక్ష చేపట్టిన జైన సన్యాసి సుగ్యేసాగర్ మహారాజ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. సమ్మేద్ శిఖర్ను పర్యాటక ప్రాంతంగా మార్చిన నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ ఆయన 10 రోజులుగా నిరాహార దీక్ష చేశారు.
North Cold wave | ఉత్తర భారతదేశం చలిగుప్పిట్లో విలవిల్లాడుతున్నది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఈ కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రోడ్లపై వాహనాలు కనిపించడంలేదు. మరోవైపు �
2021లో వెలుగుచూసిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం ఘటనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
Businessman Suicide | బెంగళూరులో ఓ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలితోపాటు మరో ఆరుగురు తనను మానసికంగా వేధించారని, పెట్టుబడి తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారని సూసైడ్ నోట�
Jains Protest | సమ్మేద్ శిఖర్ను పర్యాటక ప్రాంతంగా ప్రకటించడం పట్ల జైన్ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు
Sanjay Raut prediction | శివసేన రాజ్యసభ సభ్యుడు తమ పత్రికలో రాహుల్ యాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కారణంగా కాంగ్రెస్ కొత్త వైభవాన్ని సంతరించుకున్నదని, ఈ సంవత్సరం కూడా ఇలాగే కొనసాగితే 2024 లో రాజకీయ మార్పులు ఖాయమని రౌ�