Garud commandos @ LAC | చైనీస్ పీపుల్స్ ఆర్మీతో సంఘర్షణ నేపథ్యంలో సరిహద్దులో ఎల్ఏసీ వద్ద గరుడ్ కమాండోలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ మోహరించింది. ఈ కమాండో దళం అమెరికన్ సిగ్ సాయర్ ఆయుధాలతో దాడికి సిద్ధంగా ఉన్నది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కాకోరీ బలిదాన్ దివాస్ సందర్భంగా గోరఖ్పూర్లో దేశంలోనే అతిపెద్దదైన డ్రోన్ షో నిర్వహించారు. 750 డ్రోన్లతో స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఇంతకు ముందు లక్నో�
బ్యాగుల్లోని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను స్క్రీనింగ్ చేసేందుకు ఎయిర్పోర్టుల్లో అత్యంత ఆధునిక పరికరాలను అమర్చేందుకు బీసీఏఎస్ సిద్దమైంది. తొలుత హైదరాబాద్తోపాటు నాలుగు ఎయిర్పోర్టుల్లో వీటిని అమర్చ�
Village Missing | మధ్యప్రదేశ్లోని ఓ గ్రామం కనిపించడం లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఈ ఊరు లేదు. గ్రామ మ్యాపింగ్ జరగకపోవడంతో ప్రభుత్వం గుర్తించలేదు. ఫలితంగా గ్రామంలో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయి. తమ ఊరును గుర్తిం�
Boy fell into well | ఇంటి ముందు ఆడుకుంటూ ఓ బాలుడు బావిలో పడిపోయాడు. విషయాన్ని తెలుసుకుని పరిగెత్తుకు వచ్చిన ఇంటి యజమాని.. చాకచక్యంగా వ్యవహరించి ఐదే ఐదు నిమిషాల్లో బాలుడ్ని బావి నుంచి బయటకు క్షేమంగా తీసుకొచ్చాడు.
Sanjay Raut | కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా ఎలాగైతే మన దేశంలోకి ప్రవేశించిందో.. అదేమాదిరిగా మేం కర్ణాటకలోకి వెళ్తాం అని చేసిన ప్రకటన కొత్త �
Vagir Submarine | స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐదో జలంతర్గామిని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ నేవీకి అప్పగించింది. ప్రాజెక్ట్-75 లో భాగంగా 6 సబ్మెరైన్లను తయారుచేసేందుకు 2005 లో భారత్ - ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదరింద�
Jamaate Property | జమ్ముకశ్మీర్లో వేర్పాటువాద సంస్థలకు నిధులను అందించే వారిపై ఎస్ఐఏ కఠిన చర్యలు తీసుకుంటున్నది. జమాతేకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులు సీజ్ చేయగా, దోడా జిల్లలోని లష్కరే కమాండర్ అబ్దుల్ రషీద్ ఆస్తుల�
Pralay Missile | సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా సరిహద్దులో ప్రళయ్ క్షిపణిని మోహరించేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతున్నది. ఇలాంటి క్షిపణులను మేనేజ్ చేయడంలో నేర్పరిగా ఉండే రాకెట్ ఫోర్స్ సిద్ధమవడంతో ఈ వార్తల�
Delhi LG orders | ప్రభుత్వ డబ్బును పార్టీ ప్రకటనల కోసం ఖర్చు చేయడం ఏంటని ఆప్ను ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ నేపథ్యలో ఆ సొమ్ము మొత్తం రూ. 97 కోట్లను ఆప్ నుంచి రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సక్సేనా ఢ�
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మెరుగైన స్పందన వస్తోందని కాంగ్రెస్ నేత, ట్రబుల్షూటర్ కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ వ్యాఖ్యానించారు.
Ampareen Lyngdoh | మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఆంపరీన్ లింగ్డో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలతో కాంగ్రెస్ పార్టీ సంబంధాలు కోల్
Karnataka new bill | అసెంబ్లీ ఎన్నికలు దగ్గరగా రావడంతో కర్ణాటకలో బీజేపీ మరోసారి హిందుత్వ కార్డును ఎత్తుకున్నది. హలాల్ మాంసంపై నిషేధం విధించే బిల్లును తీసుకురావడం ద్వారా హిందువుల ఓట్లను తమకు అనుకూలంగా మలచుకోవాలని �
Minister spurious comments | శ్రీరాముడు, సీతాదేవిపై మధ్యప్రదేశ్ విద్యా మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె జీవితం విడాకులు తీసుకున్న వ్యక్తి జీవితంలాంటిదని పోల్చడం వివాదాస్పదంగా మారింది. రాముడు ఎన్ని కష్టాలు పెట్టిన ఆ�
Belgaum Assembly | కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు విషయంలో ఉద్రిక్త కొనసాగుతుండగా.. మరోవైపు బెళగాంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. బెళగాంలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో జరిగే ఈ సెషన్ అధికార బీజేపీకి చ�