గత ఎనిమిదేండ్లుగా నా పరిశోధనలో ఈ గ్రామం అన్నిరంగాల్లో స్వయం సమృద్ధి సాధించి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ గ్రామం మత సామరస్యానికి పుట్టినిల్లు.
జాతీయాభివృద్ధిలో మైనింగ్ రంగానిదే కీలక పాత్ర అని, ఈ రంగం ఆర్థికంగా, సామాజికంగా అనేక మార్పులకు కారణమవుతుందని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సీఎండీ అమితావ ముఖర్జీ అభిప్రాయపడ్డా�
సామాజిక న్యాయంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. మహారాష్ట్ర సదన్లో మంగళవారం నిర్వహించిన ఆలిండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ మూడో జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.
ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరం గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడితోటలో తెలంగాణ ఉద్�
‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు!’ అన్నాడు మహాత్ముడు. ఆయన మాటలను నిజం చేస్తూ.. ఇప్పుడు పల్లెటూరి మహిళలే దేశానికి పట్టెడన్నం పెడుతున్నారు. దేశాభివృద్ధిలో కీలకంగా మారుతున్నారు. వ్యవసాయంలో రాణించడంతోపాటు స�
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలలో ఆరె కులం ఒకటి. తెలంగాణలో దాదాపు పది లక్షలకు పైగా ఆరె కులస్తులు ఉన్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడి�
భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే పన్నుల రేట్లు తగ్గాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్నుల రేట్లు తగ్గడం, పన్నుల పరిధిలోకి వచ్చేవారి సంఖ్య పెరగడం ద్వారా �
మూడోసారి నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని బీజేపీ స్పష్టం చేసిన వేళ ఆర్ఎస్ఎస్ కేంద్రమైన నాగ్పూర్లో బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మద్దతుగా హోర్డింగులు వెలిశాయి. నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి క�
స్థిరాస్తి రంగం బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి జోరుగా సాగుతుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్ వేదికగా 13వ ఎడిషన్ ప్ర�
‘పన్నుల పెంపు విధ్వంసానికి దారితీస్తుంది’ అని అమెరికా మాజీ చీఫ్ జస్టిస్ జాన్ మార్షల్ ఓ సందర్భంలో అన్నారు. దేశాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేంద్రంలోని బీజేపీ అడ్డగోలు పన్నులతో సామ�
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ సర్వోతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పలు విభాగాల్లో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన ఆయా గ్రామాలు, మండలాలు, జిల్లాల ప్రతినిధులకు అవార్�
తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు పదేపదే కేంద్రం చే స్తున్న ప్రకటనలు ఒట్టి బూటకమని తేలిపోయింది. గడచిన 9 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధ�