దేశాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండలంలోని ఖానాపూర్, కిష్టారం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు చేశారు.
బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండంలోని వడ్ఝరి గ్రామంలో కొన్ని రోజుల క్రితం రైతు సాయినాథ్ అనారోగ్యంతో మృతి చెందాడు.
తెలంగాణ తరహా దేశాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం తొగుట మండల కేం�
కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు చిరు దివ్వె కూడా దేదీప్యమానమై విరాజిల్లుతుంది. చీకటి నిండిన బతుకులకు దారిచూపుతుంది. అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లుతున్న దేశానికి దారిచూపే చిరు దివ్వెలా ఆవిర్భవించింది �
సీఎం కేసీఆర్తో దేశంలోని మైనార్టీలకు మంచి భవిష్యత్ ఉంటుందని, అందుకు అందరూ బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. మోదీ పాలనలో మైనార్టీలపై వివక్షత చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మైనార్టీల సంక్షేమం క�
‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా, విద్యుత్తు సరఫరా లేదు.. కానీ మనం ఎవరి దేవుడు గొప్ప అనే అంశంపైనే దృష్టి పెడుతున్నాం. అది మానేసి ఇప్పటికైనా దేశాన్
చేర్యాల, మార్చి 3 : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడం కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ, అమిత్షాలకు ఇష్టం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నా�
ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఓయూలో మళ్లీ మైనింగ్ కోర్సు: వీసీ హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశాభివృద్ధిలో మైనింగ్ది కీలకపాత్ర అని, ఈ రంగంలో నిపుణుల కొరతలేకుండా చూడాల్సిన అవసరమున్�
చిక్కడపల్లి, మార్చి 26: ఆసమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సేవలను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి �