వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యకు జాతీయ అవార్డు లభించింది. సహకార బ్యాంకుల క్యాటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏకైక అవార్డు ఇదే. ‘పీఎం స్వనిధి’ పథకం ప్రారంభమై మూడేండ్లయిన �
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని జగన్నాథపురం పంచాయతీ అరుదైన ఘనతను సాధించింది. 2022లో నీటి నిర్వహణలో ఇతర పంచాయతీల కంటే మెరుగైన పద్ధతులు అవలంబించి జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికైంది. జాతీయ స్థాయిలోన
Singareni | సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ జియో మైన్టెక్ ‘గ్లోబల్ రెయిన్బో’ అవార్డును అందుకుంది. సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాంను సైతం ఇన్నొవేటివ్ లీడర్షిప్ ఎక్స్లెన్స్ అవార్డును సత్కరించింది.
పెద్దపల్లి జిల్లాకు మరో జాతీయ అవార్డు లభించింది. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ ‘పల్లె దవాఖాన’ జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ ప్రధాన కార్యదర్శి విషాల్ చౌహాన్ ప్రకటించారు.
సింగరేణి థర్మల్ విద్యుత్తు సంస్థకు నీటి పొదుపులో మరోసారి ఉత్తమ బహుమతి లభించింది. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం అవలంబిస్తున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపుగా జాతీయ
Sultanpur Panchayati | పెద్దపల్లి జిల్లాకు మరో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు దక్కింది. ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీ అవార్డు వచ్చింది. క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో సుల్తాన్పూ�
రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న పల్లెలకు కేంద్రప్రభుత్వం పట్టం కట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉం
కేంద్ర హోంశాఖ ఇచ్చే ‘జాతీయ ఉత్తమ పోలీస్స్టేషన్' అవార్డు కోసం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు పోటీ పడాలని డీజీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కమిషనరేట్ల ఎస్పీ లు, ఎస్హెచ్వోలతో డీజీపీ �
స్వచ్ఛత, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న గంభీరావుపేట గ్రామానికి జాతీయ పురస్కారం వరించింది. గ్రామంలో వీధివీధినా సీసీ రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇంటింటీకీ స్వచ్ఛమైన జలం సరఫరా, హరితహారం కింద వేలాది �
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 42వ చిత్రంలో నటిస్తున్నారు. యుద్ధ నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సిరుతై శివ రూపొందిస్తున్నారు.
మెరుగైన వైద్య సేవలకు ఉత్తమ గుర్తింపు లభించింది. అధునాతన వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనలో జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ (పీఎస్ నగర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (మినిస్ట్ర
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఉదార నేత్ర దవాఖాన సేవలకు అరుదైన గుర్తింపు దక్కింది. అక్టోబర్ నెలలో ఒకే రోజు 124 కంటి ఆపరేషన్లు చేసినందుకుగాను, కంటి దవాఖాన పేరు వండర్ బుక్ అఫ్ రికార్డ్స్లో చోటు దక్కించు�
ముంబైకి చెందిన ప్రముఖ మిషన్ ఎనర్జీ సంస్థ ఏర్పాటుచేసిన జాతీయస్థాయి సదస్సులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం బెస్ట్ ఫె్లైయాష్ యుటిలైజేషన్ ప్లాంట్గా ఎంపికైంది.