ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 2024 సంవత్సరానికిగాను ‘35-చిన్న కథకాదు’ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. నివేధా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్ని పోషించారు.
సుకుమార్.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎస్.ఎస్.రాజమౌళి తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ఇదే. ఆర్య, 100 పర్సంట్ లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప2.. ఈ సినిమాలు దర్శకుడిగా ఆయనేంటో చెబుతాయి. ‘
ఒకరోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికే జీవితం మొత్తం ఏడుస్తూ కూర్చోలేను కదా’.. ‘దిస్ ఈజ్ ఇండి యా..వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనబడాలి’..ఇలాంటి సంభాషణ
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన, కడ్డీ తంత్రి వాయిధ్య కళాకారుడు దురిచేటి రామయ్య కు కేంద్ర ప్రభుత్వ పురస్కార్ అవార్డు దక్కింది. ఆయన ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు గు�
ఎదురులేని సూపర్స్టార్గా కన్నడ సినీరంగాన్ని ఏలుతున్నారు శివరాజ్కుమార్. దాదాపు 50ఏండ్ల నట ప్రయాణం ఆయనది. ఎన్నో గొప్ప పాత్రలతో కన్నడ ప్రేక్షకుల మన్ననలు అందుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా కితాబులందుకున్�
లేడీ పవర్స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, కోలీవుడ్లతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకొని బాలీవుడ్లోనూ పాగా వేసింది. బాలీవుడ్ రామాయణ్తో పాటు ఆమిర్ఖాన�
ఒకప్పుడు నష్టాలే తప్ప లాభాలు అంటే ఏంటో తెలియని ఆ బ్యాంకు.. ఇప్పుడు సహకార రంగానికే ఆదర్శంగా నిలుస్తున్నది. నాడు మూసివేత దిశగా అడుగులు వేసినా.. నేడు ప్రగతి ప్రస్థానంలో పరుగులు పెడుతున్నది. ఒడిదొడుకులను ఎదుర
‘పల్లె భాషను నమ్ముకొని పరిశ్రమకు వచ్చాను. మరుగున పడిన మాండలికం నా పాట ద్వారా మళ్లీ వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది. నేటి యువత కూడా ఆ పదాల గురించి తెలుసుకోవడం రచయితగా సంతృప్తినిస్తున్నది’ అన్నారు ప్రముఖ గీ�
రాష్ట్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 2025వ సంవత్సరానికి గాను ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కథనం విభా�
ప్రముఖ సాహితీవేత్త, కవి మామిడి హరికృష్ణ ‘మహాకవి పంపన జాతీయ పురస్కారం-2026’కు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం అక్షరయాన్ విమెన్ రైటర్స్ ఫౌండేషన్ ఓ ప్రకటన విడుదలచేసింది.
71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా విజేతలు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందుకున్నారు.