కుటుంబాన్ని పోషించుకునేందుకు అంగవైకల్యం అడ్డుకాదని ఓ దివ్యాంగుడు నిరూపించాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన కిష్టాపూర్ గ్రామానికి చెందిన గైని పో
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి యత్నించారు. మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఇంటికి వచ్చే సమయంలో ఆయన వాహనాన్ని అడ్డుకుని దాడి చేయబోయ�
సిర్గాపూర్లో పీహెచ్సీ భవన ప్రారంభోత్సవానికి రానున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కనీసం తన వైద్యారోగ్యశాఖకు సంబంధించి ఇచ్చిన హామీలన�
పేదలకు ఇందిరమ్మ ఇండ్లపై (Indiramma Indlu) అవగాహన కల్పించడానికి మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించ తల పెట్టిన నమూనా ఇంటి నిర్మాణంలో తీవ్ర జాప్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి శనివారం కమ్మరి నర్సింలు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట నాయకులు, మండల వాసులు గత 5 సంవత్సరాలుగా మండల నాయకులు, మండలవాసుల ఎదురుచూపులకు తెరపడింది. నవోదయ పాఠశాల ఏర్పాటులో ముందడుగు పడింది.
School Buildings | విద్యార్థులకు గదుల కొరత ఉన్నా తప్పని పరిస్థితులలో గ్రామపంచాయతీ భవనాలు లేక కొన్నిచోట్ల భవనాలు నిర్మించినప్పటికీ ప్రారంభానికి నోచుకోలేకపోతున్నాయని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన
మండల కేంద్రమైన నిజాంపేట్ (Nizampet) బాలికల ప్రాథమిక పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న మంచినీటి సరఫరా ట్యాంకును అధికారులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంకు శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇటీవల
అధికారులు ఇష్టారాజ్యంగా జొన్నలు కొనుగోలు చేస్తూ రైతులకు నష్టం చేస్తున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆరోపించారు. మంగళవారం మనూరు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి ర
EX MLA Bhupal reddy | కాంగ్రెస్ నాయకులు ఎవరినో ఉసిగొలిపి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త హరిసింగ్ని దారుణంగా హత్య చేయించారని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ధ్వజమెత్తారు. హరిసింగ్ పార్టీపై అభిమానంతో బీఆర్ఎస్ జిందా
Ex MLA Bhoopal reddy | ఉగాది పర్వదినం పురస్కరించుకొని తెలుగు విశ్వావసు నూతన సంవత్సరంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేస్తామన్న సంక్షేమ పథకాలను అందించేలా వారికి భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని నారాయణఖేడ�
Sangareddy | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి మరో గురుకుల విద్యార్థి బలయ్యాడు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇటీవల అనారోగ్యాన