అనేక హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే, కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సైతం చేపట్టకపోవడం మూలంగా ప్రజ లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అభివృద్ధి చేయడం చేతకాకపోతే ప
‘అతిథుల ఆర్తనాదాలు’ అనే శీర్షికన ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాల్లో ఐదు నెలల వేతనాలు విడుదలయ్యాయి.
నారాయణఖేడ్లోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థిని మాధవి గురువారం హాస్టల్ భవనం మొదటి అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో బాలికన�
ఎమ్మెల్సీ కవితకు బెయి ల్ మంజూరు రావడంతో మంగళవారం మా జీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. శివాజీ చౌక్ వద్ద టపాసులు కాల్చి ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా పెద్ద �
Narayankhed | అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించింది ఓ మహిళ. ఈ ఘటన నారాయణఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sangareddy | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కారు మెకానిక్ షెడ్డులో మంటలు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
పార్టీలకతీతంగా అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందజేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. గురువారం మండలకేంద్రమైన కల్హేర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా
NarayanKhed | కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువుకు కొన్ని గంటల ముందు నారాయణ్ఖేడ్లో అభ్యర్థిని మార్పు చేసింది. ముందుగా సురేష్కుమార్ షెట్కార్కు నారాయణ్ఖేడ్ అభ్యర్థిత్వాన్ని
పటాన్చెరులో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నాయకుడు నీలం మధు (Neelam Madhu) తన అనుచరులతో కలిసి బీఎస్పీలో (BSP) చేరారు. నీలం మధును హస్తం పార్టీ పటాన్చెరు (Patancheru) అభ్యర్థిగా ప్రకటించిన విషయం త
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Narayankhed, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Narayankhed, CM KCR, Praja Ashirvada Sabha, Narayankhed,
మన పక్కనే ఉన్న కర్ణాటక ప్రజలు కరెంట్, సాగు,తాగునీటికి అనేక ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ వస్తే అలాంటి గోసే మనకు వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నారాయణఖేడ్లో సోమవారం ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అధ్య�