సీఎం కేసీఆర్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గం కొత్త రూపును సంతరించుకున్నది. ఉమ్మడిరాష్ట్రంలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం తొమ్మిదేండ్లలో ఊహించని ప్రగతి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నద�
పన్నుల వసూళ్లలో మంచి పురోగతి సాధిస్తూ పెబ్బేరు బల్దియా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల జాబితాను ప్రభుత్వం విడుదల చేయగా.. అందులో పెబ్బేరు నాలుగో స్థానాన్ని దక్కించుకు�
ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణికి సోమవార�
సీఎం కేసీఆర్ హయాంలో.. బీఆర్ఎస్ పాలనలో నారాయణఖేడ్ నియోజకవర్గం తలరాత పూర్తిగా మారిపోయిందని విద్య, వైద్యం,విద్యుత్తో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర�
రైతుల సంక్షేమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు దేశంలో నిరాజనం పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పొట్పల్లిలో ఏర్పాటు చేసిన
ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు అవసరమైన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
దశాబ్దం క్రితం వరకు కరువుతో వలసబాట పట్టిన నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులు నేడు ఇతర రాష్ట్ర కూలీలకు ఉపాధి చూపిస్తున్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక రైతు సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని �
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో బృహత్తరమైన పథకం రైతుబంధు. ఈ స్కీమ్ రైతుల తలరాతలను మార్చే స్థాయిలో వ్యవసాయంపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. నారాయణఖేడ్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల
సంగారెడ్డి : నారాయణఖేడ్లోని తహసీల్దార్ ఆఫీస్ ముందు శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మారుతి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి తప్పి�
సంగారెడ్డి : నారాయణఖేడ్ మండలం నిజాంపేట సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై లారీ, బైక్ను ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. మృతులను కామారెడ్డి జిల్లా నాగిరెడ�
నారాయణఖేడ్, మార్చి 3 : పలు అభివృద్ధి పనుల నిమిత్తం నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులతో నారాయణఖేడ్ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే మహారెడ్డ
అపర భగీరథుడి రాకతో తన్మయత్వానికి గురైంది కరువు నేల. నెర్రెలిడిన ఈ నేలను గోదావరి జలాలలో తడిపేందుకు పూనుకున్నారు జలప్రదాత. వలసలకు పేరొందిన ఈ ప్రాంతంలో ఇక జలసవ్వడులు చేయనున్నాయి. సందడి కనిపించనున్నది. సంగమ
అది జరగాలి అంటే వాతావరణం మంచిగా ఉండాలి. అన్నీ బాగుండాలి. అన్నీ మంచిగా ఉంటేనే అందరూ వస్తరు. అంతే కానీ.. పొద్దున లేస్తే గొడవలు జరిగితే వస్తరా