సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఎవ్వరూ
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్ చేరుకున్నారు. అనంతరం
కారు బీభత్సం| జిల్లాలోని నారాయణఖేడ్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రాజీవ్ చౌక్లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
భారీ వాన| జిల్లాలోని నారాయణ ఖేడ్లో భారీ వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండటంతో పట్టణ శివారులో ఉన్న వాగు పొంగిపొర్లుతున్నది.