CM KCR | కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతిలో గెలవడం చేతగాక.. దాడులకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కత్తులతో దాడి చేశారని ధ్వజమెత్తారు. సంగా�
CM KCR | భూపాల్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాకే నారాయణఖేడ్ దశదిశ మారిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం ఎందుకుంది. ప్రతిపక్షాలకు అధికారం కట్టబెడితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా ఎందుకు మారుతుందో..కారు గుర్తుకే ఓటెందుకు వేయాలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు అవగాహ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ ముందున్నది. వరుసగా మూడోసారి అధికారమే లక్ష్యంగా ముఖ్యమ�
ఉమ్మడి పాలనలో కరువుతో అల్లాడిన నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దౌడు తీస్తున్నది. రూ.289 కోట్లకుపైగా వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఈ నెల 30న నారాయణఖేడ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కరస్గుత్తి రోడ్డు ప్రాంతంలోని రెహమాన్ ఫంక్షన్హాల్ సమీపంలో నిర్వహిస్తున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్ కేసీఆర్ పాల్గొననున్�
ఈసారి ఎన్నికల్లో బీఆర్ ప్రభంజనం ఖాయమని పటాన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. ఆదివారం పటాన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శివాజీ యూత్ అసోసియేషన్ చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ సమక్షంలో బ�
Minister Harish Rao | ప్రధాని మోదీ ఎప్పుడు అవకాశం చిక్కినా తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో సంబురాలు చేసుకోలేదని అంటున్నారని.. ఇంతకంటే అన్యాయం
Minister Harish Rao | కాంగ్రెస్ నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని.. కాంగ్రెస్ ఓ జూటాపార్టీ అంటూ మంత్రి హరీశ్రావు విమర్శించారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బార్డర్ బార్�
రాజీ చేసుకోవడంతోనే ఇరువురికి న్యాయం చేకూరుతుందని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా న్యాయస్థానాల సముదాయంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా చైర్పర్సన్ ఆధ్వర్యంలో జా
‘నాపై చూపుతున్న అభిమానాన్ని శక్తిగా మార్చి శ్వాస ఉన్నంత వరకు ప్రజాసేవకే అంకితమై పని చేస్తాన’ని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలనుద్దేశించి అన్నారు.
భార్యను కాపురానికి పంపించడం లేదన్న కోపంతో భార్య సహా అత్తామామలను చంపేందుకు కుట్ర పన్నిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై వెంకట్రెడ్�
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు వివరించి కాంగ్రెస్, బీజేపీ నాయకులు తలదించుకునేలా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం