Cheetah | కొద్ది రోజులుగా జిల్లా ప్రజలను కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుత(cheetah)ను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాకొండ గ్రామంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. నారాయణపేట( N
Road accident | జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా స�
..‘ఆ ఊళ్లో కోళ్ల పెంపకం ఉండదు.. వాటి కూత వినిపించదు.. ఏ ఇంట్లో చూసినా మంచాలు కనిపించవు.. బంధువులు ఎవరొచ్చినా అక్కడి వారితో కలిసి కింద పడుకోవాల్సిందే.. గుర్రపు స్వారీ అసలే ఉండదు.. మట్టి కుండలూ ఇక్కడ నిషేధమే’.. మీ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై పోలీసులతో ఉక్కుపాదం మోపటం దారుణమని సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాతో పాటు మరికొన్ని జ�
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి రైతు వేదికలుప్రారంభం నారాయణపేటరూరల్, డిసెంబర్ 28: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం, కోటకొండ, చిన్నజట్రం, కొ�
కేంద్రం తీరు మార్చుకోవాలి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నారాయణపేట, డిసెంబర్ 20 : తెలంగాణ రైతుపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. కేంద్రం వైఖరిని నిరస
మంత్రి హరీశ్రావు | ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎన్ఎం వరలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్య శా�
బంజారాహిల్స్ : భార్యను వేధింపులకు గురిచేస్తున్న భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై జూబ్లీహిల్స్ పోలీసులు గృహహింస చట్టంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయ
25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కొవిడ్ నిబంధనలు అమలు జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలు 4,944 మంది విద్యార్థులు హాజరు నారాయణపేట రూరల్, అక్టోబర్ 23 : కొవిడ్ కారణం గా పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్ విద్యార్థు
ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ నారాయణపేట, అక్టోబర్ 21: పేట జిల్లా కేంద్రంలో బంగా రు వ్యాపారుల కోసం త్వరలో సమీకృత వ్యాపార సముదాయం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్�
నారాయణపేట: పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ�