అవినీతికి పాల్పడ్డ ఎస్సైకి తిరిగి అదే మండలంలో పోస్టింగ్ ఇప్పిస్తుండడంపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు బెదిరింపులకు దిగడం, ఎస్సై కూడా లాకప్డెత్ చేస్తానని భయపెట్టడంతో ఓ బీజేపీ కార్యకర్త ఆ�
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని ఆ యా గ్రామాల్లో సాగునీరు లే క పంటలు ఎండిపోతున్నా యి. మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు చెందిన రైతుల పొలాలు ఎకరం మొదలుకొని మూడెకరాల వరకు ఎండుతూనే ఉన్నాయి. కొన్ని పల్లెల్లో �
నారాయణపేట జిల్లాలో యాసంగి సీజన్లో పండిన ధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే వరి కోతలు మొదలవగా.. ఉత్పత్తికి అనుగుణంగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
నారాయణపేట జిల్లా ఊటూర్ మండల కేంద్రంలోని మొటార్ వీధిలో అంగన్వాడీ టీచర్ వెంకటేశ్వరమ్మ పెరట్లో బ్రహ్మకమలం వికసించింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పువ్వు పూస్తుంది.
Road Accident | నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని జక్లేరు 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి.
Cheetah | కొద్ది రోజులుగా జిల్లా ప్రజలను కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుత(cheetah)ను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాకొండ గ్రామంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. నారాయణపేట( N
Road accident | జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా స�
..‘ఆ ఊళ్లో కోళ్ల పెంపకం ఉండదు.. వాటి కూత వినిపించదు.. ఏ ఇంట్లో చూసినా మంచాలు కనిపించవు.. బంధువులు ఎవరొచ్చినా అక్కడి వారితో కలిసి కింద పడుకోవాల్సిందే.. గుర్రపు స్వారీ అసలే ఉండదు.. మట్టి కుండలూ ఇక్కడ నిషేధమే’.. మీ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై పోలీసులతో ఉక్కుపాదం మోపటం దారుణమని సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాతో పాటు మరికొన్ని జ�
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి రైతు వేదికలుప్రారంభం నారాయణపేటరూరల్, డిసెంబర్ 28: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం, కోటకొండ, చిన్నజట్రం, కొ�