మక్తల్ రూరల్: మక్తల్ మండలంలోని సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరదనీరు వచ్చి చేరింది. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడం�
ఊట్కూర్: కేసీఆర్ మార్గనిర్దేశంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రతి పక్షాలు చేసే విమర్శలను ఎవరి స్థాయిలో వారు తిప్పి కొట్టాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మక్తల్ పట్టణ�
మక్తల్ రూరల్: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మక్తల్ పట్టణంలో ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ మండల కా
నారాయణపేట: ప్రాంతీయ పార్టీల సభ్యత్వంలో టీఆర్ఎస్కే దేశంలో నంబర్ 1 స్థానంలో ఉందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అన్నారు. నారాయణపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
కోయిలకొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రం లోని తసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల�
నారాయణపేట టౌన్: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోషియేషన్ (టీటా) ద్వారా అందిస్తున్న కోడింగ్ సబ్జెక్టులో శిక్ష ణ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. మంగళవారం పట
నారాయణపేట టౌన్, ఆగస్టు 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే పథకాలను ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని, వ్యాపారపరంగా, ఆర్థికంగా రాణించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. మంగళవారం పట్టణంలోని శీ�
ఎస్పీ డాక్టర్ చేతన | జిల్లాలో నకిలీ విత్తనాలను, నాసిరకపు ఎరువులను నియంత్రించడానికి సీఐలు, ఎస్ఐలు, అగ్రికల్చర్ ఆఫీసర్లతో జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
క్రైం న్యూస్ | జిల్లాలోని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు.
హైదరాబాద్ : కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎదురవుతున్న చికిత్స సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) , అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్) సంయ�