నారాయణపేట : జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం బందోబస్తు విధులకు వచ్చిన ఏఎస్ఐ శంకరయ్య గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు నిజామాబాద్ ఏఆర్ విభాగంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. విధులకు వచ్చిన సిబ్బందికి కేటాయించిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Bee attack : తేనెటీగల దాడి..చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి
భూమికి చేరిన స్పేస్ ఎక్స్ వాహక నౌక
Tragedy | చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి
Salman Khan: బిగ్ బాస్ షోకి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సల్మాన్ ఖాన్