మండుతున్న ఎండలు సరస్వతీ నది అంత్య పుష్కర భక్తులపై ప్రతాపం చూపుతున్నాయి. భానుడి భగభగలకు జనం ఇంటి నుంచి అడుగు బయట పెట్టడానికి జం కుతున్నారు. ఎండ తీవ్రత 45, 46 డిగ్రీలు దాటుతుండడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఉ�
కుటుంబంలో జరిగిన చిన్నపాటి వివాదానికి క్షణికావేశంలో తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం జడ్చర్ల పట్టణంలోని ఇం�
అన్నా అని పిలిస్తే.. నేనున్నానంటూ ఆపదలో ఉన్నవారికి భరోసా కల్పించి కల్వకుంట్ల తారక రామారావు తన గొప్పమనసు చాటుకున్నారు. మెడికల్ సీటు సాధించి చదువుకొనేందుకు ఆర్థిక స్థోమతలేక ఇబ్బందులు పడుతున్న ఓ పేద విద్�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో కేసీఆర్ చిత్రాన్ని అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నక్క రమేశ్ తన కుడి చేతిపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు.
ఆరుగాలం రైతన్న కష్టమంతా నీటిపాలైయింది. రాష్ట్ర సర్కారు అసమర్థ పాలన, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మక్క రైతన్నలకు ఆఖరికి కన్నీటి వ్యథను మిగిల్చింది. పంట కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం సకాలంలో కొనుగోల�
గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ గో దాంలో వరి ధాన్యం దిగుమతి చేసుకోవడం లో అలసత్వం వహించడంపై రైతులు శుక్రవారం కన్నెర్ర చేశారు. ప్రభుత్వ తీరుపై కడు పు మండిన రైతులు ఏకంగా శుక్రవారం నా లుగు గంటల పాటు గోప�
రైతులు పండించిన ధాన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించడంలో విఫలమవుతున్నా, ఎరువుల ధరలు మాత్రం పెంచుతూ పోతుండంతో పేద రైతుకు ఎరువుల ధరలు బరువెక్కుతున్నాయి. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర
ఈసారి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నియోజకవర్గానికి ఓ ఇన్చార్జీని నియమించారు. ఇలా మహబ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి మక్కలు కాంటా వేసి రోజులు గడుస్తున్నా లార�
తమకేదో మంచి చేస్తాడని నమ్మి గెలిపించిన రైతులను సీఎ రేవంత్రెడ్డి దగా చేస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన కోస్గిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి గత రెండ
రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను మార్కెట్లో విక్రయించేందుకు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. అచ్చంపేట మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి అచ్చంపేట, ఉప్పు�
మొక్కజొన్న రైతులను కష్టాలు వీడటం లేదు. యాసంగిలో పండించిన మొక్కజొన్న కొనుగోలు సర్కారు ఆలస్యంగా చేపట్టి కొనుగోలు చేసి నెల రోజులు కావస్తున్నా తరలింపులో జాప్యం ఏర్పడుతుంది. దీంతో రైతులను వరుస కష్టాలు వెంట�