Jadcherla | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్�
Illegal Sand Mining | నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కృష్ణా నదిలో రాత్రి వేళలో అక్రమంగా ఇసుక రవాణా జోరందుకుంది. కృష్ణా మండల పరిధిలోని ముడుమాల్, వాసునగర్, ఓంకార మఠం, గురుజాల్, సమీప దూరంలోని ఉన్న కృష్ణానదిలో దర్జ
Nagarkurnool | స్కానింగ్ సెంటర్లోని టాయిలెట్లోనే 16 ఏళ్ల బాలిక ప్రసవించింది. నాగర్కర్నూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి.. వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మరమ్మత�
చెరువులో పడి చనిపోయిన ఓ యువకుడి మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం కోసం తీసుకెళ్తే మార్చురీలో కుక్కలు పీక్కుతిన్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్�
అచ్చంపేట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ శుభవార్త చెప్పారు. 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్కాలర్
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూ ర్ రేంజ్ పరిధిలోని దట్టమైన నల్లమల అభయారణ్యం రోజు రోజుకు కుదించుకుపోతున్నది. ఫలితంగా అడవి జంతువులకు సురక్షితమైన నివాసంగా ఉన్న నల్లమలలో దొంగలు పడటంతో అడవి జంతువులు మైదా�
సినీ హీరో విజయ్దేవరకొండ తన వి వాహ రిసెప్షన్ను సోమవారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మెన్పేట గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నారు. నూతన దంపతులు తమ గ్రామ ప్రజల ఆశీర్వాదాలు పొందేందు కు ప్రత్యేక
ల్వకుర్తి పట్టణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. అవస రం ఉన్నంత మేరకు యూరియా ఇవ్వాలని డి మాండ్ చేశారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యాప్ తీసుకువచ్చి చేతులేత్తేసిందని మండిపడ్డారు. వేల బస్తాల యూరి
ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిపోగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రూపురేఖలే మారి పోయాయి. నాటి సీఎం కేసీఆర్ సారథ్యంలో.. ఆల వెంకటేశ్వర్రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. దీంతో సంక్షేమం, అభివృద్ధిలో ఊహించని స్థా�
ఇటుకల బట్ట్టీతో గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని మండలంలోని ఉత్తనూర్ గ్రామంలోని ఇటుకల బట్టీ వద్ద శనివారం ఉప సర్పంచ్ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు.
రోజురోజుకు మార్కెట్లో టమాట ధరలు పడిపోవడంతో టమాట పంటలు సాగు చేసిన రైతులు కష్టాల్లో పడ్డారు. కొద్దిపాటి నీటి సదుపాయం ఉన్న రైతులు కూరగాయాల పంటలు సాగు చేసుకుంటే పంట చేతికి వచ్చే సారికి ధరలు లేకపోవడంతో రైతు