Jupally krishna Rao | మీకు వేరే ఊళ్లు అవసరం లేదు.. ముందు ఉన్న ఊరు, కన్నతల్లి.. ఫస్ట్ మీ సొంత ఊరు సంగతి చూసుకోండి.. పల్లెలను చూసుకోండి.. సార్ అంటూ మంత్రి జూపల్లికి రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ సూచించారు.
Panchyat Secretaries | మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని ఈడిగోని పల్లి గ్రామ పంచాయతీని, ధరూర్ మండలంలోని ఎల్మలోని పల్లి గ్రామ పంచాయతీలను మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పంచాయ�
ఊట్కూర్ మండల కేంద్రంలో మంగళవారం ఈగల్ ఫోర్స్ బృందంతో కలిసి ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.
Hakimpet | మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులు.. తమకు కేటాయించిన ప్లాట్లపైనా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్య
Maganuru | నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలోని నల్లగట్టు శివారులో పట్టపగలే భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Maganuru | ఒకప్పుడు గ్రామానికి విద్యుత్ సరఫరాలో కీలకంగా ఉన్న కుసుమూర్తి విద్యుత్ సబ్స్టేషన్ ప్రస్తుతం నిర్వహణ లేక అధ్వానంగా మారింది. సబ్స్టేషన్ ప్రాంగణమంతా ముళ్లపొదలు, అడవి మొక్కలతో నిండిపోయింది. ప్రధ
Hakimpet | ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస�
నారాయణపే ట జిల్లా కేంద్రంలో ఒకప్పుడు చిన్నారులకు వైద్యసేవలు అందించిన చిన్న పిల్లల దవాఖాన మూతపడడంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ముఖ్యంగా నవజాత శిశువులు, చిన్నారులకు అత్యవస�
శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతున్నది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి మూడు రోజులుగా క్రమక్రమంగా నీటి విడుదల నిలిపివేయడంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం నిలకడగా ఉ�
అల్లరి మూకల చేతుల్లో ఆ ఇంటి దీపం ఆరింది. అల్లారు ముద్దుగా పెంచి, డాక్టర్గా విద్యాభ్యాసం చేయించి నడిగడ్డ ప్రజానీకానికి వైద్య సేవలు అందించాలనే సంలక్పంతో తల్లిదండ్రులు చంద్రకళ, వెంకటేశ్ తపన పడ్డారు. వారి
జిల్లాలో రైసు మిల్లులు అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారాయి. తక్కువ సమయంలో ఆర్థికంగా అందలమెక్కాలంటే రైస్ మిల్లుల ఏర్పాటే సరైన మార్గంగా కొందరు భావిస్తున్నారు. దీం తో విచ్చలవిడిగా మిల్లులు ఏర్పాటవుతున్న
వైద్యురాలిగా ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన ప్రియాంక మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అ యిజ మండలం ఎక్లాస్పూర్ గ్రా మంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆమె గ్
‘అన్నీ ఉ న్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు.. నదిలో నిండు గా నీళ్లు ఉన్నా ఎత్తిపోసుకునే పరిస్థితి లేదు. సీజన్లో కృష్ణానదిలో నీళ్లు లేనపుడు ఇబ్బందే, నీళ్లు ఉన్నా తోడుకు నే పరిస్థతులు లేకపోవడంతో అన్నదాతలకు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సొంత జిల్లాపైన సోయి లేదని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్లు కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడ�