BRS Supporters | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల విజయం కొనసాగుతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలోని మహమ్మాదాబాద్ మండలం ఎలకిచెరువు తండా బీఆర్ఎస్ మద్దతుదారుడు సోమ్లా సర్పంచ్గా విజయం సాధిం�
Collector Santosh | జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతున్న తీరును కలెక్టర్ బీఎం సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవే
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడుత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు మద్దతుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్కు మరో 24గంటల సమయం ఉండడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి హాట్హాట్గా మారింది. మంగళవారంతో తొలి విడుత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగియడంతో గ్రామపంచాయతీలో ఇక విందుల
Narayanapet | నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తాళంకేరి, గురురావు లింగంపల్లి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను ఆయా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్�
Congress Leaders | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నానా హంగామా చేస్తుండడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Vijay Diwas | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని గద్వాల బీఆర్ఎస్ నాయకులు బాస్ హనుమంతు నాయుడు అన్నారు.
Rajender Reddy | గ్లోబల్ సదస్సు పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల మాదిరిగా కావొద్దని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు.