మ నిషికైనా, యంత్రానికై నా విశ్రాంతి ఉంటే జీవితకా లం.. వాటి సా మర్థ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా.. విశ్రాంతి లేకుండా నడుస్తున్న మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్�
తల్లి సంవత్సరికానికి వచ్చి ప్రమాదవశాత్తు చెక్డ్యాంలో పడి ఇద్దరు కుమారులు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం బ లీదుపల్లిలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాసులు, స్థానికుల వివరాల ప్రకార�
రెండు మెట్లు ఎక్కాలన్నా.. కింద కూర్చొని పైకి లేవాలన్నా.. చివరికి మెల్లగా నడవాలన్నా ప్రాణం పోయినంత నొప్పి.. కేవలం మోకాళ్ల నొప్పులే కాదు.. శరీరంలో ఉన్న అన్ని కీళ్లు నలుపుతూ ఉంటాయి. దీన్ని పాత కాలంలో కీళ్ల నొప్�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపల్లి తండ�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకమైన జిల్లా క్లబ్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. క్లబ్ అధ్యక్షుడిగా సభ్యులంతా నాగేశ్వర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నా టక�
పండిన ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పంటల దిగుబడుల అం చనాలు సక్రమంగా లేక పలు రకాల సమస్యలను రైతు లు అనుభవిస్తున్నారు.
తెలంగాణలో మార్పుపేరుతో ప్రజలను మోసం చేసే అబద్ధపు హమీలతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హమీలను నేరవేర్చడం లేదని, గ్రామాలను అభివృ�
ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయుకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం తెల్క�
‘మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా గెలిపిస్తే గంట లోపల పేకాట ఆడిస్తా’.. అంటూ ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
నష్ట పరిహారం ఇప్పిస్తారా లేక పురుగుల మందు తాగి చామంటారా, అంటూ సత్యసాయి తాగునీటి పంప హౌస్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటన కృష్ణా మండల పరిధిలో గుడెబల్లూరు గ్రామ శివారులోని శ్రీ సత్యసాయి తాగునీట
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఊదరగ�
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు ఇచ్చి వాటికి అమలు చేయక ప్రజలకు అనేక విధాలుగా బాకీ పడ్డారని, ఈ బాకీలపై ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ �
కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఎన్నికల సమరం సాగించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని నాగరవం సమీపంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఖిల్లాఘణపు�
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పని చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో హన్వాడ మండల బీఆర్ఎస్ ప�