ఇంటర్ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించగా యాజమాన్యాలు విద్యార్థులను అభినందించాయి. ప్రతిభ అద్భుత విజయం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్
జిల్లా నడిబొడ్డున వ్యక్తి దారుణహత్యకు గురై న ఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేర కు...జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ కింద ఆదివారం ఉదయం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న విషయా�
మండలంలో ని అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఇంట ర్ విద్యార్థిని జక్కుల శ్రావణి(16)ఇంటర్ ఫెయిలయ్యాయని ఇంట్లో నే కిటికీకి ఉరేసుకొని మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం మేరకు అన్నాసాగర్ గ�
జూరాల బ్యాక్ వాటర్లో ఓ యువకుడు దూకి ఆత్మహత్య పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని రేవులపల్లిలోని జూరాల ప్రాజెక్ట్ వద్ద మహబుబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన చాణక్య
Suicide | జడ్చర్లకు చెందిన చాణక్య(26) హెటిరో ఫార్మాలో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు 51వ గేటు వద్ద బ్యాక్ వాటర్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. 51వ గేటు వద్ద మృతుడి బైక్ను గుర్తి�
రైతులు పండించిన ఏ పంట అయిన దిగుబడి ప్రారంభమైన తొలినాళ్లలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతే ధర లభిస్తుంది. రైతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తాము �
ప్రభుత్వ స్థలాలు కనబడితే చాలు...యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయని ప్రస్తుతం జిల్లా లో పెద్దమొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎంతలా అంటే...ఖాళీ ప్రభుత్వం స్థలం కనబడిందంటే చాలు...అధికారులు అండదండలతో నకీ�
సెలూన్ షాపు పెట్టుకునేందుకు గానూ లోన్యాప్స్ల ద్వారా తీసుకున్న అప్పు లు కట్టలేక..లోన్యాప్స్ నిర్వాహకుల వేధింపులను తట్టుకోలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది.
పాలమూరు రైతులకు నష్టం కలిగించే డిండి ఎత్తిపోతలను రద్దుచేయాలని ఉమ్మడి జిల్లా జేఏసీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, పాలమూరు అధ్యాయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. వంగూరు మండలంలోని ఉల్పర నుంచి డి
మండలంలోని నేతువానిపల్లి గ్రామంలో పులిదాడిలో ఓ గొర్రె మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం గొర్రెల కాపరి చింతపండు సవారన్న తనకున్న గొర్రెలను తన పొలం వద్ద గొర్రెల మందను ఆ
నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణులకు దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం అటవీ ప్రాంతంలో అక్కడకక్కడ సాసర్పిట్లను ఏర్పాటు చేయించింది. కానీ అటవీశాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో సాసర్పిట్లలో నీళ్లు నింపకపోవడంతో �
వరికి మద్దతు ధర కల్పించాలన్న లక్ష్యంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడినా.. ఊరట లభించింది. ఈ ఏడాది యాసంగికి సంబంధించి ధాన్యం
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధైరపడొద్దని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కార్యకర్తలకు భరోసా నింపారు. శుక్రవారం మండల బీఆర్ఎస్ నూతన కమిటీతోపాటు 200మంది కార్యకర్తలు
సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నా యి. ఇండ్లకు, పొలాలకు మధ్య దూరం
ఉమ్మడి జిల్లాలోనే పెద్దదైన మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు నిత్యం వేలల్లో రోగులు వస్తున్నారని, అయితే స్థానికంగా వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం�