భారీ వర్షాలు, వాతావరణంలో మార్పులు.. చెలరేగుతున్న ఈగలు, దోమలు.. దీనికి తోడు పారిశుధ్య సమస్యలతో ప్రజలు దవాఖాన బాట పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతున్నాయి.
జిల్లాలో ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించి బొట్టుబొట్టు నీటిని ఒడిసి పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, మాజీ సీఎం కేసీఆర్ సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన�
వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత
యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. సరైన సమయంలో పంట పెరిగేందుకు అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పీఏసీసీఎస్, విక్రయ కేంద్రాల వద్దకు తెల్లవారుజాము నుంచే పరుగులు పెడుతున్న�
శ్రీశైల జలాశయం నుంచి శనివా రం ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తి 1, 59,912 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల గేట్లద్వారా 1,70,064 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,567, సుంకేసుల న�
చిన్నపిల్లల ర క్షణ, వారి బంగారు భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి హెచ్ఎస్జే అనిల్కుమార్ జూకంటి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాకు విచ్చ
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తోటి ఎమ్మెల్యేలతో కలిసి సెక్రటరియేట్ ఎదుట శనివారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్య�
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి, గడిమున్కన్పల్లిలో ఉద్రిక్తత నెలకొన్నది. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణకు వచ్చిన అధికారులపై రైతులు తిరగబడిన సంఘటన చోటు చేసుకున్నది.
మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామంలో వందేండ్ల కిందట ఇండ్లు కట్టుకున్నారని, దేవాదాయ శాఖవారు ఈ భూములు మావీ మీరు ఖాళీ చేసి వెళ్లాలని గ్రామస్తులకు కోర్డు నుంచి నోటీసులు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ జిల్లా అధ్య
వానకాలం సీజన్లో వరి పంట సాగు చేసుకున్న రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదురోవాల్సిన పరిస్థితి ఎదురైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. యూరియా సంచుల కో సం శు క్రవారం తెల్లవారు జామ�
Murder case | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అనూముల రంగ స్వామి (45) హత్య కేసును పోలీసులు ఛేదించారు.
మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామ ప్రజలకు అండగా ఉంటానని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి (Rajender Reddy) అన్నారు. గ్రామ ప్రజలు దేవాదాయ శాఖ భూమిలో ఇండ్లు నిర్మించుకున్నార
పల్లెగడ్డ గ్రామస్తులు దేవాదాయ శాఖ భూమిలో నిర్చించుకున్న ఇండ్లను ఖాళీ చేయాలని కోర్టు నుండి ఉత్తర్వులు పంపించడంని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ఖండించారు.