బీసీలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరిట డ్రామాలు ఆడుతున్నదని ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలి మండిపడ్డారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం కాదని, చారిత్రక తప్పిదమని అభ
హెచ్సీయూలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అర్బన్ వాటర్ అండ్ క్లైమెట్ చేంజ్ నిపుణుడు బీవీ సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం మొత్తంలో ఉన్న భూవినియోగంలో 35 శాతం అడవులకు కేటాయించాలని ఆయన సూచించార�
బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
Telangana Talli | ‘ఉద్యమతల్లే ముద్దు... బలవంతంగా రుద్దేతల్లి వద్దే వద్దు’ అని ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ స్పష్టంచేశారు. తల్లి రూపు మార్పు తెలంగాణ సాంస్కృతిక విధ్వంసానికి తొలి ప్రమాద హెచ్చరిక వంటిదని అభిప్ర
‘పది నెలల్లోనే కాంగ్రెస్ పరిపాలన చేతగానితనం బట్టబయలైంది.. ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పింది.. ఇప్పటికే ప్రజలతోపాటు ఆ పార్టీ నేతల్లోనూ నైరాశ్యం నెలకొన్నది.. రైతులు సర్కారుపై కన్నెర్ర చేస్తున్నారు.. పా�
‘తెలంగాణ గురుకులాల్లో నెలకొంటున్న సమస్యలన్నింటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. బడుగులకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే గురుకులాలను భ్రష్టుపట్టిస్తున్నది.
ఉద్యోగుల వేతనాలు, బిల్లులు జారీచేసేందుకు అనుసరిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్), టోకెన్ల ద్వారా బిల్లుల జారీ విధానం తమకొద్దని, దీనిని తక్షణమే ర
‘బీఆర్ఎస్ పార్టీ టికెట్పై రాజ్యసభకు ఎన్నికయ్యా. ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన. బీఆర్ఎస్ తరపున గెలిచిన నేను కాంగ్రెస్లోనే కొనసాగుతానంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఒప్పుకోదు.
‘సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ప్రైవేట్కు అప్పనంగా కట్టబెట్టి సంస్థ మనుగడను, 40వేల మంది కార్మికుల భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చాలని చూస్తున్నది.
తల్లి ఇన్కం ట్యాక్స్ శాఖలో, తండ్రి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. తాతల కాలం నుంచి ఆ ఇంట్లో ఉద్యోగాల పరంపర కొనసాగుతూ వస్తున్నది. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావడంతో వారినే ఆదర్శంగా తీసుక�
‘కాంగ్రెస్, బీజేపీలను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేయాలి. ఎన్నికలప్పుడు వచ్చే పార్టీలను నమ్మకండి. ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండే బీఆర్ఎస్ను నమ్మండి. గులాబీ జెండాతోనే ఢిల్లీలో తెలంగాణకు న్యాయం జరుగుతుంది
‘ఉమ్మడి పాలనలో హైదరాబాద్ నగరవాసుల సమస్యలు అన్నీఇన్నీ కావు.. కరెంటు ఎప్పుడుంటదో ఎప్పుడు పోతదో తెల్వక.. మంచినీళ్లు రాక ప్రజలు అరిగోస పడ్డరు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
మల్కాజిగిరి లోక్సభ పరిధి స్థానికుడిని.. 25యేండ్లుగా ఏ పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తున్నానని మల్కాజిగిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మల్కాజిగిరి లోక్సభ పరిధిలో ఉన్న కాం�