నల్లగొండలోని ఎంజీయూ వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్యట్ టోర్నమెంట్(ఐసీటీ) కబడ్డీ పురుషులు, మహిళల పోటీలు బుధవారం ముగిశాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తం ఉండేలా మోదీ కుట్ర చేస్తున్నారని, అరాచకపాలన సాగిస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు.
ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తావు లేదని, మరో రెండు నెలల్లో ఆ రెండు పార్టీలు ఖాళీ కావడం ఖాయమని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
మండల చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలువేరు భిక్షం, నాయకులు బుధవారం హైదరాబాద్లో మునుగోడు ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు
స్వచ్ఛమైన తాగునీరు మానవుల హక్కు. ఈ హక్కును తెలంగాణవాసులందరికీ దక్కేలా చూశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రం కూడా సంకల్పించని విధంగా మిషన్ భగరీథకు శ్రీకారం చుట్టి గడప గడపకు స్వచ్ఛమైన తాగునీరు �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమానికి మద్దతుగా ఆ పార్టీ నాయకులు, కార