సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 23 : మండల చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలువేరు భిక్షం, నాయకులు బుధవారం హైదరాబాద్లో మునుగోడు ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడ్ల సత్తయ్య, యాదిరెడ్డి, వెంకటేశం, శంకర్, ముత్యాలు, గాలయ్య, జంగయ్య, కిశోర్ పాల్గొన్నారు.