కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గడిచిన కొన్నేండ్ల మాదిరిగా ఈసారి కూడా దాదాపు పాత డిమాండ్లే మరోసారి మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి.
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం వెంకటాద్రిపాలెం, జంకుతండా, అవంతీపురం, లావూడి తండా గ్రామాల్లో రూ.80 లక్షలతో నిర్మి
జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు యాదాద్రిభువనగిరి జిల్లా డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడారు.
రాష్ట్రంలో అంధత్వ నివారణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
ఇప్పటికే జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన దళిత కుటుంబాలు ఆర్థిక వికాసం వైపు అడుగులు వేస్తున్నాయి. తాము ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు.
నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ 2023-24 బడ్జెట్ను ఆమోదించినట్లు సంస్థ జిల్లా చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి వెల్లడించారు. జిల్లా గ్రంథాలయంలో శనివారం నిర్వహించిన సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశంలోపలు
బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత అన్నారు. శనివారం చండూరు కేజీబీవీ పాఠశాలలో స్వరక్షా డే కార్యక్రమాన్ని నిర్వహించి బాలికలకు అవగాహన కల్పించారు.
నిరుపేదల కంటి సమస్యలు పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించార
ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 2వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి ఆదేశించారు.
చండూరు, జనవరి 12 : సంక్రాంతి అంటే ఆంధ్రాలో కోళ్ల పందేలకు ప్రత్యేక స్థానం ఉన్నది. అక్కడ పలుచోట్ల జరిగే పందెంలో పాల్గొనే కోళ్లు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామం నుంచే వెళ్తాయనే సంగతి కొంత మంది�