ఆలేరు పట్టణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. ఎన్నో ఏండ్లుగా రైల్వే గేటుతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఊరట లభించింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా
మహేందర్రెడ్డి చొరవతో రైల్వే గేటు వద్ద అండర�
మండల పరిధిలోని ఇనుపాముల శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందగా, భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్యార్చనలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
సీఎం కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ జనిగ సైదులు ఆధ్వర్యంలో 200కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.
వరద కాల్వ పరిధి లోని డి-8, 9 లిఫ్ట్ కింద ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.