సాహిత్య రంగానికి బోయ జంగయ్య చేసిన సేవలు మరువలేనివి పలువురు కవులు, రచయితలు అన్నారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రముఖ తెలంగాణ కవి, రచయిత డాక్టర్ బోయ జంగయ్య వర్ధంతి సభ గురువారం ఉదయం న�
అధికార మదం, అహంకారంతో మాట్లాడితే ఏమాత్రం ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను హెచ్చరించారు. గురువారం నకిరేకల్
చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చండూరులో రైతులతో కలిసి ఆయన విలేకరులతో మా�
చండూరుకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ చండూరు మున్సిపల్ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ వద్దకు రావాలని కోరుతూ నల్లగొండ డిపో మేనేజర్ రమణకు చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు బుధవారం వినతి ప�
స్వచ్ఛ సర్వేక్షణ్లో నల్లగొండ కార్పొరేషన్కు మెరుగైన ర్యాంకు సాధనకు అధిక సంఖ్యలో సిటిజన్ ఫీడ్ బ్యాక్ నమోదు అయ్యేలా మెప్మా సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, మంత్రి కేటీఆర్ సమర్థ నాయకత్వంలో నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసి సహజ మరణంగా చిత్రికరించేందుకు ప్రయత్నించిన మహిళ, అమెకు సహకరించిన కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు తెలిపారు. మంగళవారం
పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు పరిచేంత వరకు సీపీఎస్ ఉద్యోగులంతా ఐక్య పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్�
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గుర్రంపోడు మండలంలోని పాల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మల్లోజు దీక్షిత 600 మార్కులకు గాను 562 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. దీంతో
నల్లగొండ పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన పద్మనగర్లో గల మిర్యాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ మంగళవార�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, మునుకుంట్ల, కల్మెర, కట్టంగూర్, అ�
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం అని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు అన్నారు. ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరు
నల్లగొండ నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) సతీశ్ చంద్ర అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. ఉదయ సముద్రం పరిధిలోని చందనపల్లి d37 కాల్వలో పడి ఆయన మృతిచెందారు. సతీశ్ చంద్ర మృతికి ఖచ్చితమైన కారణాలు ఇం
ఆదివారం సంభవించిన గాలివాన ప్రభావంతో నల్లగొండ నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు కూలిపోవడం, డ్రైన్లు మూసుకుపోవడం, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తిన
ఆంధ్రప్రదేశ్- ఒడిశా రాష్ట్రాల నుండి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 5 కేజీల గంజాయి, రెండు బైక్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శ