నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని సెయింట్ మేరీస్ సీబీఎస్ఈ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి గోల్ షాట్ బాల్ చాంపియన్షిప్నకు ఎంపియ్యారు. తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాఠశాలకు చెందిన విద్యార్థులు శ్రీర�
నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డీఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ �
మాడ్గులపల్లి మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ యునాని వైద్యశాలను నూతన భవనంలో ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ �
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అత్యాధునిక డిజిటల్ ప్యానెల్ బోర్డులు (Interactive Flat Panels) అందించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి, సీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లచ్చిరా
సర్ ప్రక్రియలో బీఎల్ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి ఓటును కాపాడాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం చందంపేట, నేరేడుగొమ్ము మండలాల కాంగ్రెస్ పార్టీ బూత్ లె�
నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు మే 6వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. మే 7వ తేదీ నుండి నల్లగొండ ఆర్టిఓ వై.అశోక్ రెడ్డి నకిరేకల్ మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. మే 7వ తేదీ నుండి జూన్ 30వ �
కట్టంగూర్ చేనేత కార్మిక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారి షేక్ బడేసాబ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కట్టంగూర్కు చెందిన నల్�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండలో డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర�
ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించి ఆరోగ్యమైన జీవితం అనుభవించవచ్చని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీలోనీ 10వ వార్డులో ఇంటింటికి హోమ్�
మాడ్గులపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. సోమవారం మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా ఉన్న 32 ప్రభుత్వ పాఠశాల�
విద్యతో పాటు క్రీడాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని, ఆదిశగా ఎంజీయూలో క్రీడా మైదానాలు అందుబాటులో ఉంచినట్లు ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి తెలిపారు. ఎంజీయూ ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మంద�
గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్రాయి పండుగలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని �
రైతు సమన్వయ సమితి చందంపేట మండల మాజీ అధ్యక్షుడు రమావత్ లాలు నాయక్ చేసిన సేవలు చిరస్మరణీయమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం చందంపేట మండలం బిల్డింగ్ తండాలో రమావత్ లాలు నాయక్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని నల్లగొండ జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఈఈ వాణీశ్రీ అధికారులను ఆదేశించారు. కట్టంగూర్ లో వివిధ దశల్లో నిర్మాణ
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను బీఎల్ఓలు, అధికారులు సమిష్టిగా పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం పట్టణ శివారులోని నందిపాడులో ఇంటింటి సర్వేను పరిశీలించి పలు సూచనలు చ