ఎడ్ల బండిని వెనక నుండి వచ్చిన కారు ఢీకొట్టిన దుర్ఘటనలో రెండు కాడెడ్లు మృతి చెందిన ఘటన శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ పట్టణంలో పలు చోట్ల ద్విచక్ర వాహనాలు చోరికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ సోమనర్సయ్య తెలిపారు. మంగళవారం టూ టౌన్ పోలీస్ట్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్ కుమార్ బాబాని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగ�
మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వృద్ధి, పన్నుల వసూళ్ల లక్ష్యాల సాధనలో భాగంగా నల్లగొండ నగరంలోని 38, 39వ డివిజన్లలో చేపడుతున్న డిమాండ్ నోటీసుల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర మం�
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి విరివిగా మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నల్లగొండ నగర 48వ డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు యామ ద�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంల
గట్టుప్పల్ మండల పరిధిలోని వెల్మకన్నే చెరువు ప్రాంతంలో మతి స్థిమితం లేని వృద్దురాలు మృతి చెందింది. ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గట్టుప్పల్కు చెందిన మునుకుంట్ల ఈశ్వరమ్మ (73) గ్రామంతో పాటు..
రోడ్డు భద్రతను మెరుగుపరచడం, మోటారు వాహనాల చట్టం-1988 నిబంధనల అమలును నిర్ధారించడం, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం..
నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఆవంచ సీతారామారావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని హైదరాబాద్లోని...
వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర అధికారులను ఆదేశించారు. మేయర్ ఆదేశాల మేరకు మున�
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీధర్ నిర్లక్ష్యం వల్ల నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన రామ్ చరణ్ విద్యుత్ షాక్కు గురైనట్లు బీఆర్ఎస్వీ దేవరకొం
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రోటిగడ్డ తండాలో భూమి గెట్టు పంచాయతీ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం చింతపల�
తెలుగు సాహిత్యంలో రైతు జీవితాన్ని మేరెడ్డి యాదగిరి రెడ్డి సమగ్రంగా ఆవిష్కరించారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ �