అక్టోబర్ 3న గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈ.ఎల్.వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్క
చందంపేట మండలంలోని పోలేపల్లి గేటు వద్ద ఆగ్రోస్ కంపెనీ వారి ఆధ్వర్యంలో బుధవారం యూరియా రావడంతో రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు సమయ పాలన పాటించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం చందంపేట మండలంలోని పీహెచ్సీని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్�
హైదరాబాద్ నుండి సూర్యాపేటలో జరుగు మాల మహానాడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గండమల్ల చెన్నయ్యకు బుధవారం కట్టంగూర్లో మాల మహానాడు నాయకులు స్వాగతం పలికి శాలు�
చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ మున్సిపల్ మాజీ హ్యాట్రిక్ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బ�
తమ పట్టా భూములను బ్లాక్ లిస్ట్ నుండి తొలగించి, క్రయ, విక్రయాలకు ఇబ్బందులు లేకుండా పట్టాలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తూ అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామ వాసులు బుధవారం నల్లగొండ
గట్టుప్పల్ మండల అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చాటుమాటు మాటలు, తెలిసి తెలియని, సోయి లేని మాటలు మాట్లాడొద్దని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావ�
చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్ రెడ్డి తల్లి కంకణాల దశరథమ్మ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టే పోషణ్ అభియాన్ కార్యక్రమం పేదలకు వరం లాంటిదని ఐసీడీఎస్ సీడీపీఓ అశ్ర అంజుం అన్నారు. మంగళవారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మహిళలు, సమాక్య సభ్యులతో �
మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో భారీ నగదు చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు దొంగల నుండి రూ.66.50 లక్షలు, ఒక బైక్, స్క్రూ డ్రైవరు, సుత్తి, మూడు
మునుగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు అక్కరకు రాకుండా పోయిందని, సరైన మౌలిక సదుపాయాలు లేకుండా, సమస్యల వలయంలో ఉందని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేశ�
దసరా పండుగ సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు విలువైన ఆభరణాలు, సామగ్రి, నగదు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలో పెట్టకూడదని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.