నల్లగొండ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 5 నుండి 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులు అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్య�
భారత రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆకుల రవి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించ�
టీఎస్ యూటీఎఫ్ కట్టంగూర్ మండల నూతన కమిటీని బుధవారం కట్టంగూర్లో జరిగిన మహాసభలో రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పుట్ట రాములు, ప్రధాన కార్యద�
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ బూరుగు శారదారాణి, ఎన్జీఓ ఆశ్రిత అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ అధ్వర్యంలో..
తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల పెద్దవూర నందు బుధవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుగా విద్యార్థులు అలరించారు.
భారత రాజ్యాంగం అందరి హక్కులకు రక్షణ కల్పింస్తుందని నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఉదయాదీత్య భవన్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి వి�
విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి వాటి నిర్వహణను ఆర్టీసీకే ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, రాష్ట్ర కోశాధికారి కె ఎస్ రెడ్డి డి
భారతదేశంలో ఎలాంటి వివక్షతకు తావులేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగం గొప్పతనమే అని మునుగోడు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని..
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన “దీక్షా దివస్”ను పురస్కరించుకుని, “కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో” ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుంటూ నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం�
ఈ నెల 28న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం కట్టంగూర్ మండల గౌరవ అధ్యక్షుడు చౌగోని లింగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని చెర్వుఅన్న�
రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాన్ని పెంచి ధానాన్ని వెను వెంటనే దిగుమతి చేసుకోవాలని తెలంగాణ మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని..
నిత్య యోగా సాధనతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ యోగా గురువు మాదగోని శంకరయ్య అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్- బీఈడీలో విద్యార్థులకు..
పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులు అమలు చేస్తున్న కఠిన నిబంధనల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ.ఐ.కె.ఎం.ఎస్) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీ