గురువే నిజమైన సమాజ నిర్మాతని, ఆ దిశగా ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.గంగాధర్ రావు అ
కష్టించే తత్వం, బోధన ఓ సామాజిక బాధ్యతగా, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా బోధన, పరిశోధన, సమాజ సేవలో నిరంతర కృషికి తగిన గౌరవంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.వై. �
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెయ్యి రోజుల పరిపాలన విద్యార్థి, యువత, నిరుద్యోగులను దగా చేసిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్య
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేసిందని నిరసిస్తూ చండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం భారీ 'సమరభేరి' కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సభలో మునుగోడు మాజీ ఎమ్మెల�
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని తాసీల్దార్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శుక్�
పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. స్థానిక గాంధీజీ విద్యాసంస్థలలో గురువారం ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా �
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను పరిరక్షించాలని, రాష్ట్రంలో సాంకేతిక విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పాలిటెక్నిక్ జాయింట్ యాక్షన్ కమిటీ (TP-JAC) ఆధ్వర్యంలో నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ క�
గుర్రంపోడు మండలంలోని పాల్వాయి రైతు వేదికలో గురువారం ATMA–RPL ఆధారిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ఎస్ కంపసాగర్ శాస్త్రవేత్త బి.అనిల్ కుమార్ హాజరై మాట్లాడారు. రైతులకు నానో ఎరువుల విని�
జాతి జనగణనలో బీసీ కాలం చేర్చకుండా కులగణన చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటని, బీసీలను నమ్మించి వంచించిన బిజెపి ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని, త్వరలోనే దేశంలోని బీసీలంతా ఒక్�
నల్లగొండ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలోని శ్రీ షీర్డి సాయి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయ కమిటీ సభ్యులు ముకుమ్మడిగా రాజీనామాలు చేశారు. శ్రీ రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ట్రస్టు అధ్యక్షుడికి తమ పత్రాలను
రైతుల పాలిట శాపంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తాసీల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టిన ధర్నాలో భాగంగ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఎంజీయూ బీఆర్ఎస్వీ విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థి ప్రతినిధులు కలిసి వేరువేరుగా వినతి
గుర్రంపోడు మండలంలోని చెరువులు, కుంటలను నింపేందుకు ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, SLBC DE/EE కు బుధవారం వినతి పత్రం �
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం దేవరకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.