అనారోగ్యం కారణంగా తనువు చాలించిన మిత్రురాలి జ్ఞాపకార్థం తాము విద్యను అభ్యసించిన పాఠశాలలో కళా వేదిక నిర్మించి పూర్వ విద్యార్థులు దాతృత్వాన్ని చాటుకున్నారు. కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి �
నల్లగొండ మండలంలోని కొత్తపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని వైష్ణవికి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం గ్రామ సర్పంచ్ జిల్లాపల్లి రే
నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించి, నాయకులపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని సీపీఎం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ర�
కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామ ఉప సర్పంచ్ కొమ్మగోని జానకమ్మ పాపయ్య శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్ సహకారంతో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ జాతీయ పతాకాన�
నల్లగొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
మహిళలు, బాలికలు, చిన్నారులు లైంగిక హింసకు గురైన సందర్భాల్లో వారికి అండగా నిలుస్తూ పోలీస్, వైద్య, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ వంటి సమగ్ర సేవలను ఒకే వేదిక ద్వారా అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున
అభివృద్ధి, ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని విశ్వసిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ సమక్�
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ రాఘవేంద్ర సింగ్ నల్లగొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయ నిర్వహణను, అక్కడ అందుతున్న సే
పుస్తక పఠనంతోనే పరిపూర్ణ విజ్ఞానం లభిస్తుందని హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్ గ్రంధాలయ శాస్త్ర అధ్యాపకుడు డా.ఆనందం దుర్గా ప్రసాద్ అన్నారు. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో భారత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వకు వానాకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్య
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను 'శక్తి' శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు. గురువారం కళాశాల
సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు కనగల్ మండల కన్వీనర్ నెలగొందారాసి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ హా
స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులు, సమరయోధుల ఆదర్శాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత దేశ అభివృద్ధిలో చురుగ్గా పాలుపంచుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కేంద్ర సమ�
బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 25 ఏండ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. 30 మే 2020 న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి