యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా దమనకాండ కొనసాగింది. ఎక్కడికక్కడ ఆంక్షలు, అరెస్టులు, నిర్బంధాలు అమలై ముఖ్యమంత్రి పర్యటన ముగిసింది.
చౌటుప్పల్ మండలం మీదుగా వెళ్తున్న రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చి బాధితులకు మారెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, జూలకంటి రంగారెడ్డి రా
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడుతున్నది. బుధవారం జిల్లా అంతటా ధర్నాలు చేపట్టింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో మాజీ ఎమ్మె
మండలంలోని దేవత్పల్లి, శార్భాపురం రోడ్డు గుంతలతో అధ్వానంగా మారడంతో ప్రయాణికులు కొన్నేండ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డును బీటీగా మార్చాలని గ్రామస్తులు పల్లెకు వచ్చిన ప్రతి అధికారికి, ప్రజాప్రతి�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో ఎన్నికల జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అందరి అంచనాలకు భిన్నంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తన మార్క్ వ్యూహంతో ఎన్నికల యుద్ధానికి తెరలేపారు. ఉమ్మడి జిల్లాలో అన్�
మాది కోతల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. చేనేతల ప్రభుత్వం. రైతు రు ణమాఫీ అయితదా అని భ్రమపడ్డరు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రెండోసారి కూడా చేసి చూపించారు.
దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీకి సరిగ్గా అంత్యక్రియలు నిర్వహించని సంస్కారం లేని పార్టీకి రేవంత్ అధ్యక్షుడని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
రద్దుల కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు మరోసారి రద్దు చేస్తారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్తుకు మంగళంపాడినట్టేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్�
మండల చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలువేరు భిక్షం, నాయకులు బుధవారం హైదరాబాద్లో మునుగోడు ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల కార్యాచరణకు పూనుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని �
బీజేపీది ప్రభుత్వాలను పడగొట్టే నీచ చరిత్ర అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 400 కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి అడ్డంగా దొరికిపోవడమే ఇందుకు నిదర్శనమన్నార
లంగాణ ఉద్యమం లో 18 ఏండ్ల్లు పనిచేసిన ఉద్యమకారుడికి.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయి బీజేపీలో చేరిన వ్యక్తికి జరుగుతున్న పోరే మునుగోడు ఉప ఎన్నిక అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యానించా�
మునుగోడు ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయడం చేతకాక, వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీ రు హరీశ్రావు ధ్వజమెత్తారు.
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించా. ఆసరా పింఛన్తో అన్నం పెడుతున్న కేసీఆర్ సార్ కారు గ�