‘ఫార్ములా ఈకార్ రేసుతో తెలంగాణ రాష్ర్టానికి వందల కోట్ల రూపాయల ఆదాయం, పెట్టుబడులు వచ్చాయి. ఈకార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ �
కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, ప్రతి క్వింటాకు రెండు కేజీల తరుగు తీస్తున్నారని, కమీషన్ ఇవ్వకుంటే ధాన్యం కదలనివ్వమని హుకుం జారీ చేస�
రైతుల ధాన్యాన్ని కొని నెల రోజులు అవుతున్నా వారి ఖాతాలో ఇంకా డబ్బులు జమ చేయలేదని, అధికార యంత్రాంగం ఏం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. నకిరేకల్ పట్టణంలోని పార్టీ కార్�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద దాడి జరిగి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఢిల్లీలో పెద్ద
బీసీలంతా ఐక్యంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం నకిరేకల్ పట్టణంలో ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్
కపాస్ కిసాన్ యాప్తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం అలాగే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నకరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేన�
రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ గురుకులాలన్నింటికీ ఒకే టైం టేబుల్ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం అన్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణ పూర్తిగా కరువైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి 20 రోజుల�
నకిరేకల్ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తున్నట్లు, ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా పనులను పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. బుధవారం పట్టణంలోని 1వ, 8వ, 9వ వా�
ధాన్యం కొనుగోళ్లలో కమిషన్తో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ధాన్యం సేకరణలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా ఆశించిన ఫలితం కనబడడం లేదు. ధాన్యం కొనుగోలు కే�
పేదరికాన్ని విద్యతో జయించవచ్చునని.. ఉన్నతమైన కల, జ్ఞాన సముపార్జన, నిరంతరం శ్రమ, పట్టుదల అనే నాలుగు నియమాలను అనుసరిస్తే ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనేది భారతరత్న, మాజీ రాష్ట్ర
నకిరేకల్ మండలంలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అన్నదాతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు క�