కామ్రేడ్ మారోజు వీరన్నతో పాటు కుల వర్గ నిర్మూలన పోరుబాటలో అమరులైన 135 మంది కామ్రేడ్స్ వర్ధంతి సభలను అమరుల వారోత్సవ సభలుగా జరుపుకుందాం అనే కరపత్రాన్ని నకిరేకల్ లోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో బుధవారం ఆవి
డిగ్రీతో పాటు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకున్నపుడే గ్రామీణ యువత ఉపాధి కల్పనలో ముందంజలో ఉంటారని బీసీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు ప్రభుత్వ డిగ్రీ క�
యోగా సాధనతో విద్యార్థులు తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చునని, అనేక ఒత్తిళ్ల మధ్య అభ్యసనంపై దృష్టిసారించలేకపోతున్న యువతకు యోగా ఆరోగ్య ప్రదాయిని అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ ప్రధా�
సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గుండాయిజానికి ప్రతీకలు అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన విల
ఓ వైపు ఎండలు..మరోవైపు లారీల కొరత..ఇంకో వైపు అకాల వర్షాలతో కాంటాలు జరగక, అధికారులు పట్టించుకోక రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నెలరోజులు దాటినా కాంటాలు వేయకపోవడంతో అన్నదాతల గుండెలు ధాన్యం కుప్పల వద�
నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నకిరేకల్ మున్సిపాలిటీలో దాదాపు 3000 మంది పెన్షన్దారు�
మహిళా సంఘాలకు స్త్రీ నిధి ద్వారా వడ్డీ లేని రుణాలు వెంటనే అందించాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు చెన్నబోయిన నాగమణి, జిల్లా కమిటీ సభ్యురాలు బహురోజు ఇందిరా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
పేదల అభ్యున్నతి కోసం వివేకానంద స్వామి ఎంతగానో పరితపించారని, విద్యార్థులు కూడా శ్రద్ధతో ఉన్నత చదువులు చదివి దేశ పురోగతి కోసం పాటుపడాలని రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద జీ అన్నారు
పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణ
నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలోని వీధిలైట్లు పట్టపగలే వెలుగుతున్నా సంబంధిత పంచాయతీ అధికారి గానీ, గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదు.
గ్రామీణ పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో డిగ్రీ చదువును విజయవంతంగా పూర్తి చేయాలని, డ్రాపౌట్ గా మారితే జీవితంలో పై చదువుకు వెళ్లే అవకాశాన్ని, ఉన్నతోద్యోగాలన�
తెలంగాణను పచ్చదనంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాల పేరుతో కోట్లాది నిధులు ఖర్చు చేస్తుంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా కాసుల కోసం కక్కుర్తి పడి కాంట్�