బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినాలను పురస్కరించుకుని ఈ నెల 18న నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్ర
ప్రపంచీకరణ ముప్పు చిన్న పట్టణాలకూ వ్యాపించి పెద్ద పెద్ద అంగళ్లు, షాపింగ్ మాల్స్ వీధి వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నట్లు రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య తెలిప�
శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నకిరేకల్ వారి ఆధ్వర్యంలో "గురు పౌర్ణమి” వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సుమారు 2 వేల మందికి మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.
కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని వ్యాపారస్తులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, అధిక ధరలకు, దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నకిరేకల్ మండలాధ్�
హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సభకు వెళ్లొస్తుండగా కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మఠంపల్లి మండలం చెన్నాయిపాలెంకు చెందిన కుర్రి శ్రీను మృత�
నకిరేకల్ పట్టణానికి చెందిన పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కందుల సోమయ్య సతీమణి సక్కుబాయమ్మ శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించింది. లయన్స్ క్లబ్ నకిరేకల్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమ్మత�
నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బెల్లి జనార్దన్ భారత్ సేవా విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన ''మనం ఫౌండేషన్సస ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ విద్యార్థుల్లో ప్రతిభను, పోటీతత్వాన్ని, ప్రమాణాలను పెంచేందుకై ఏర్పాటు చేసిన స్వర్ణ పతకం కోసం పాలెం గ్రామ వాస్తవ్యులు నోముల మురళి రిటైర్డ్ ఎస్పీ, ఆయన సోదరులు తమ తల్లిదండ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా సంబురాల్లో అన్నదాతకు అవమానం జరిగింది. మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్ల రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా సంబురాలకు జిల్లా కలెక్టర్ ఇ�
అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెబితే అదే వన్సైడ్గా అమలు చేస్తున్నారని, వారు పరిధి దాటి ప్రవర్తించడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ
యువకుడి కళ్లల్లో కారం కొట్టి.. శరీరంపై పిడిగుద్దులు కురిపించి, గడ్డి చెక్కే పారతో శరీరాన్ని చెక్కి, మర్మాంగాలను వడేసి, ఆపై చెట్టుకు కట్టేసి కాళ్లు విరగ్గొట్టిన ఒళ్లు గగుర్పొడిచే సంఘటన నల్లగొండ జిల్లా నక�
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ మండలంలోని మండలాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 45 ఇళ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడా
నకిరేకల్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ విద్యార్థిని కందికంటి శివాని, మంగళపల్లి జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి పూర్తి చేసుకున్న దోరేపల్లి బన్నీ జాతీయస్థాయి జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్ల
చదువు ద్వారానే చిన్నారులకు మంచి భవిష్యత్ ఇవ్వగలమని సీనియర్ సివిల్ జడ్జి మంజుల సూర్యవర్ అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మ�