కేతేపల్లి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలో ని బొప్పారం గ్రామంలో రూ.10.60 లక్షలతో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఆదివారం ఆయన ప్రారం�
కట్టంగూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండల�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఇన్ఫ్లో నిలకడగా వస్తుండడంతో ఆదివారం మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4654.81 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3క్రస్టు �
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా శనివారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4413.05 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 3839.53 క్యూసెక్కులు, కాలు�
కట్టంగూర్: సీఏం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అంద జేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఈదులూరు గ్రామానికి చెందిన పనస సత్తయ్య అనా ర�
కేతేపల్లి: రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరగడంతో మూసీ ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతా ల నుంచి బుధవారం 17735.33 క్యూసెక్�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం13693.02 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 7040.73 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి,ఎడమ కాలువలకు 180.72 క్యూసెక్�
కేతేపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్లో భారీ గా చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం గుడివాడ గ్రామానికి చెంద
కేతేపల్లి: నియోజకవర్గంలోని గ్రామాలను దశలవారీగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండ లంలోని గుడివాడ గ్రామంలో రూ.10లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనుల�
నకిరేకల్లో 134మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం దేశా నికి ఆదర్శమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ బస్టాండ్ దశాబ్దం అనంతరం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అప్పటి రవాణాశాఖ మంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ బస్టాండ్కు శంకుస్థాపన చేశారు. కాగా దశాబ్దానికి పైగా బస�
నకిరేకల్| జిల్లాలోని నకిరేకల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిప్పర్తి వద్ద ఆగివున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.