Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రేవంత్
నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, నాయకులు ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. వరి, మక్క ధాన్యాన్ని కొనుగోలు
Fire Incident | జిల్లాలోని వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని కారు, 10 గొర్రె పిల్లలు, 5 పొట్టేళ్లు, పశువుల ఎరువు కుప్పలు, కాలిపోయాయి.
ASHA Workers | ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
Congress councillor | కాంగ్రెస్ కౌన్సిలర్, మంత్రి జూపల్లి అనుచరుడు ఎండీ ఖాదర్ పాషా పేదల భూమిపై కన్నేసి కబ్జా చేశాడు. తాము ఎంతో కష్టపడి కొన్న భూమిని ఎండీ ఖాదర్ పాషా కబ్జా చేశారు అంటూ బాధితులు మండుటెండను కూడా లెక్కచేయకు
Arrest Demand | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
Telangana | బాలికను బెదిరించి ఆరు నెలలుగా ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో వెలుగుచూసింది. ఏఎస్సై ప్రిస్కిల్లా తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెంద�
కూతుర్ని కాపాడేందుకు ఓ తల్లి తన ప్రాణాలకు తెగించింది. ఈత నేర్చుకుంటున్న కూతురు మునిగిపోతుందని.. తనకు స్విమ్మింగ్ రాకపోయినా సరే కాపాడేందుకు నీటిలోకి దూకేసింది. అదే నీటిలో మునిగి మరణించింది. నాగర్కర్నూల�