నాగర్కర్నూల్ లో ‘సర్' ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్టు విమర్శలు వ స్తున్నాయి. అధికార కాంగ్రెస్కు కొమ్ముకాస్తు న్న కొందరు అధికారులు ఆ పార్టీ కార్యకర్తల తో ఎన్యుమరేషన్ ఫా
BRS | పెద్దముద్దునూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం
అరుదైన ఇండియన్ మూన్ మోత్ నల్లమలలో దర్శనమిచ్చింది. నాగర్కర్నూల్ జిల్లా ఏటీఆర్ పరిధిలోని అభయారణ్యంలో మంగళవారం సాయంత్రం ఈ అరుదైన ప్రాణిని గుర్తించినట్టు హైటికాస్ సంస్థ ప్రతినిధులు గజ్జల బాపురెడ్
పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కార్మికులు విధులు బహిష్కరించి రోడ్డుప
Harish Rao | అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళారుల, మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ, ఆయన ఎవరి తోలు తి�
Harish Rao | ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయిన సందర్భాన్ని మరువకముందే మరోసారి అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది.
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే కేటాయిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ బీఆర్�
పంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించింది.
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రేవంత్
నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, నాయకులు ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. వరి, మక్క ధాన్యాన్ని కొనుగోలు