Marri Janardhan Reddy | మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో అవకాశమిచ్చి మోసపోవొద్దని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఓటర్లకు సూచించారు.
బ్లాక్ గ్రానైట్ తవ్వకాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరుసనగండ్ల శివారులోని 182 సర్వే నంబర్లో చేపడుతున్న బ్లాక్ గ్రాన�
Kollapur Municipality | కాంగ్రెస్ పార్టీలోని గ్రూప్ తగాదాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కొల్లాపూర్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ చేయి జారిపోయే అవకాశం నెలకొన్నది. గతంలో స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉండ�
కొల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపుగా రెండు నెలల సమయం కావస్తున్నా ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకపోవడం ఎంత దౌర్భాగ్యమని సింగోటం గ్రామ ఉపసర్పంచ్ తమటం సాయి కృష్ణ గౌడ్ మండిపడ్డారు.
Kollapur Municipality | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్
వ్యవసాయ క్షేత్రంలో తీసిన నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది.
నాగర్కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి ముగ్గురు విద్యార్థులు మరణించారు. మృతులను సిరి (13), స్నేహ (13), శ్రీమన్యు(11)గా గుర్తించారు. ప్రమాదానికి సంబం�
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగకు రికార్డు ధర పలికింది. శనివారం రైతులు 306 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి తీసుకురాగా.. రహస్య టెండర్ విధానంతో వ్యాపారులు ధరలు నిర్ణయిం
Urea | కాంగ్రెస్ పాలనలో యూరియా దొరకగా రైతులు ప్రతినిత్యం నరకయాతన పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం రైతు వేదికల వద్ద శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్ల�
NagarKurnool | నాగర్కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దండ మండలం పెద్దాపూర్ వద్ద అతివేగంతో వచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును, బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మరణించారు.