Nagarkurnool | నాగర్కర్నూల్: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఓ యువకుడిపై ఎస్సై పోలీస్ స్టేషన్లోనే దారుణంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి ఎస్సై, ఓ కానిస్టేబుల్ కలిసి విచక్ష�
Revanth Govt | కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో గ్రామసభ ఏర్పాటు చేశారు. అయితే బాధితులను మాట్లాడనివ్వకుండా పోలీసుల బందోబస్తు నడుమ గ్రామసభను నిర్వహించారు.
బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. పాపన్నగౌడ్ జయంతి వేడుకలను నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో కేతావత్ చిట్టెమ్మ (46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దైవం కంటే గురువుకే పెద్ద పీట వేసిన సంస్కృతి మనది. అక్షర జ్ఞానాన్ని విద్యార్థి మనసులో నింపే గురువుకు సమాజంలో చక్కటి గౌరవం దక్కుతుంది. విద్యార్థికి మంచి నడవడిక, విచక్షణను నేర్పి భవిష్యత్తుకు బాటలు వేయడంలో
సాగునీరు ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరిచింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వరుస కథనాలకు.. రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమిస్తామని బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్�
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం బిజినేపల్లి పీఎస్లో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వివరాలువెల్లడించారు.
Advocate Murder | నాగర్కర్నూల్ జిల్లాలో ఓ న్యాయవాది అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, న్యాయవాది మల్లయ్య (55)పై దుండగులు పథకం ప్రకారం దాడి చేసి వేటకొడవళ్లతో నరికి చంపారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని విద్యుత్ శాఖలో వినియోగదారులకు అవసరం లేకు న్నా కేవలం సింగిల్ ఫేజ్ మీటర్కు రూ.వే లు కట్టించి రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్మును అధికారులు, కాంట్రాక్టర్ దోచుకు
నాగర్కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అకారణంగా మత్స్యకారులపై దాడి చేసిన నాగర్కర్నూల్ మండలం నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ రామ
సృష్టికి మూలం అమ్మ అని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవ�