సాగునీరు ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరిచింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వరుస కథనాలకు.. రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమిస్తామని బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్�
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం బిజినేపల్లి పీఎస్లో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వివరాలువెల్లడించారు.
Advocate Murder | నాగర్కర్నూల్ జిల్లాలో ఓ న్యాయవాది అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, న్యాయవాది మల్లయ్య (55)పై దుండగులు పథకం ప్రకారం దాడి చేసి వేటకొడవళ్లతో నరికి చంపారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని విద్యుత్ శాఖలో వినియోగదారులకు అవసరం లేకు న్నా కేవలం సింగిల్ ఫేజ్ మీటర్కు రూ.వే లు కట్టించి రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్మును అధికారులు, కాంట్రాక్టర్ దోచుకు
నాగర్కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అకారణంగా మత్స్యకారులపై దాడి చేసిన నాగర్కర్నూల్ మండలం నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ రామ
సృష్టికి మూలం అమ్మ అని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవ�
Marri Janardhan Reddy | నీట్ ప్రశ్నా పత్రాల లీకేజి విషయంలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వైఫల్యం స్పష్టంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
Maize Procurement Scam | పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను సర్కార్ ఇబ్బందులు పెడుతున్నది. ఇదే అదునుగా తాము చెబితే ప్రభుత్వం కొంటుందని నమ్మించి రైతుల వద్ద బలవంతంగా రూ.కోట్లల్లో కమీషన్ వసూలు చేసి పంచుకున్న కా�
Tragedy | తండ్రి అంత్యక్రియలు చేస్తుండగా పెద్ద కొడుకు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నోళ్ల కాలనీకి చెందిన సాయిలు (70) బుధవారం
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల టీసీ కోసం వచ్చిన ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగికదాడికి యత్నించగా.. గురువారం మహబూబ్నగర్ జిల్�