Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఈర్లపెంటకు చెందిన మండ్లి గురువమ్మ(29) అనే మహిళ గత పది రోజుల క్రితం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లింది.
Anganwadi Centres | పీఎం శ్రీ విద్యా పేరుతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్ని విద్యాశాఖను అప్పగిస్తూ నిర్ణయం చేయడాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నాగర్కర్నూల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రెండ్రోజులుగా తిరుగుతున్నా ఇప్పుడు.. అప్పుడంటూ టోకెన్లు ఇవ్వడం లేదని కన్నెర్ర చేశారు. శనివారం ఉదయం పీఏసీసీఎస్ వద్ద క్యూలో నిలబడినా కే వలం 20 టోకెన్లు మా�
కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వచ్చిన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. అయితే ముగ్గురు పిల్లల ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగ�
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత కురిసింది.
Achampet | పట్టణంలో బహుజన యుద్ధ వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పాలకుల సహకారంతో ముందుకు వెళ్తామని ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు అజనమోని నరసింహ కోరారు.
ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తాయన
Marri Janaradhan Reddy | పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై నాగర్కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. అవన్నీ వట్టి పుకార్లనేనని స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చే�
నాగర్కర్నూ ల్ జిల్లా ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్పాయిజన్ ఘటనతో స్కూల్ ఆవరణ నిర్మానుష్యంగా మారింది. ఫుడ్పాయిజన్ ఘటన భయం ఇంకా విద్యార్థులు, తల్లిదండ్రుల్
నాగర్కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 111 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, సోమవారం మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.