CM KCR | ఉమ్మడి పాలనలో వలసలతో పాలమూరు అల్లాడిపోయిందని, ప్రస్తుతం పాలమూరు అభివృద్ధిని చూస్తుంటే ఆనందమనిపిస్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి కా�
CM KCR | నాగర్కర్నూల్ సమీకృత కలెక్టరేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు.
CM KCR | నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పోలీస్ హౌసి
Nagarkurnool | సమైక్య పాలనలో వలసలకు చిరునామాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాగా ఆవిర్భవించిన నాగర్కర్న�
CM KCR | తెలంగాణ సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్కర్నూల్కు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.52కోట్లతో నిర్మించిన ఆధునిక సమీకృత కలెక్టరేట్, శ్వేత సౌధాన్ని తలపించేలా రూ.35 కోట్లతో చేపట్టిన పోల�
గొల్ల కురుమల జోలికొస్తే పాతరేస్తామని కురుమయాదవ సంఘం నాయకులు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డిని హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గొల్లకురుమలను అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చే�
ప్రజలకు కనీస మౌ లిక సదుపాయాల్లో ప్ర ముఖమైనది తాగునీరు. గతంలో ఈ తాగునీటి కో సం దశాబ్దాల తరబడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడడం చూస్తూనే ఉన్నాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీళ్లు అందించని దుస్థితిలో ఉండేవి
రక్తదా నం ప్రాణదానంతో సమానమని ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. అత్యవసర సమయంలో రక్తం అందించినట్లయితే వారికి ప్రాణాలు పోసినవారమవుతామని ఆయన అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం పేదలకు వరంలాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలోని ఏడోవార్డులో గురువారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభ�
నాగర్కర్నూల్ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. జిల్లా కేంద్రంలో నూతనంగా పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. సమీకృత కలెక్టరేట్ సంసిద్ధం కాగా.. ఎస్పీ రాజభవనాన్ని తలపిస్తున్నద�