కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ను నిలువరించడంలోనే కాదు, నీటి వాటాలను తేల్చడంలో కూడా నదీ యాజమాన్య బోర్డు పూర్తిగా చేతులెత్తేసింది.
నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి వాటాలను మీరే తేల్చుకోండంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. ఇరు రాష్ర్టాల సీఈలతో కమిటీ వేసి చేతులు దులుపుకొన్నది. మరోసారి భేటీ కావాల�
SLBC | నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంతో పాటు ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు తగినంత నీటి వనరులు రావడం లేదని విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీనిపై అప్పటి ప్రభుత్వాల్లో ప్రతిసారి ప్రతిపక్షం నుంచి
కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది.
Harish Rao | ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
కృష్ణా జలాల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తర లించకుండా ఆపాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్రాన్ని కోరారు.
అది 2016 దూరాడి మాసం... ఎండ సెక చిటపటలాడుతున్న కాలం. తొగుట మండలం మల్లన్నసాగర్ పల్లెలు మంట మీదున్నయి. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వ్యథపరులు కడుపు రగిలి తిరుగుబాటు చేస్తున్న సందర్భం. భూ సేకరణకు వెళ్లిన
నాగార్జునసాగర్ డ్యాం భద్రత రాష్ట్ర ప్రత్యేక రక్షక దళం (టీజీఎస్పీఎఫ్) పరిధిలోకి వెళ్లింది. నిరుడు నవంబర్ 29న డ్యామ్ నిర్వహణ, భద్రతపై రెండు రాష్ర్టాల మధ్య వివాదం తలెత్తడంతో నిర్వహణ కేంద్ర బలగాల ఆధీనంల�
నాగార్జున సాగర్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని, ఈ కృషిని ప్రస్తుత సర్కారు ముందుకు తీసుకువెళ్లి పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని ఉమ్మడి న�
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర నేతల్లో ఈ వారంలోనైనా విస్తరణ ఉంటుందా లేదానన్న సదేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈసారి కూడా �
నాగార్జునసాగర్లోని ఎన్ఎస్పీ గృహాల్లో నివాసం ఉంటున్న వారికి అద్దె బకాయిలు చెల్లించాలని ఎన్ఎస్పీ అధికారులు శనివారం నోటీసుల ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాగార్జునసాగర్లోని ఎన్ఎస్పీ గృహ�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న కృష్ణానది జలాల వివాదం మరోసారి భగ్గుమంది. నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) డ్యామ్ వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది.
తెలంగాణ టూరిజం సంస్థ ఆధ్వర్యంలో కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణాన్ని శనివారం ప్రారంభించారు. రివర్ కమ్ క్రూజ్ పేరుతో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ లాంచ్.. 80 మంది పర్యాటకులతో నాగార్జున సాగర్ నుంచి బయల్ద