సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆ�
Nagar Kurnool : అణగారిన వర్గాలు, పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలని.. నిజమైన పేదవారినే గుర్తించాలని బంగ్లాదేశ్ ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సాధికారత మిషన్ సభ్యులు పి.ఉషారాణి అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో కోతలను చూసి తట్టుకోలేకపొయిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ శరణుజొచ్చారు. న్యాయం చేయాల్సిన కలెక్టర్ వారిని అవమానించేలా మాట్లాడారు.
Blood stocks | భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రక్త నిల్వలను అధిక మొత్తంలో సేకరించి ఉంచాలని నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ రఘు సూచించారు.
మండలంలోని శాయిన్పల్లి శివారు సమీపంలోని గంగారం బీట్పరిధి టేకులకుంట అటవీ ప్రాంతంలో ఆదివారం మరో జింక మృతిచెంది కనిపించింది. స్థానికుల కథనం ప్రకారం.. కుంట సమీపంలో నిర్మించిన చెక్డ్యామ్ వద్ద జింక తల ప్ర�
Jaipal Yadav | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ యువ నాయకులు పిల్లి శ్రీను ముదిరాజ్ను కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ శనివారం పరామర్శించారు.
SLBC Operation | ఎస్ఎల్బీసీ లో సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోజు మాదిరిగానే శనివారం నీటిని డీ వాటరింగ్ చేస్తూ తేలిన మట్టిని బయటకి లోకో ట్రైన్ ద్వారా తరలిస్తున్నారు.
ఆత్మకూర్ పట్టణంలోని శిరిడి సాయిబాబా మందిరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు అభిషేకాలు నిర్వహించబడతాయని ఆలయ ప్రధాన కార్యదర్శి శివాజీ ప్రభాకర్ రావు వెల్లడించారు.
MLA Rajesh Reddy | నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రభ దినపత్రిక స్టాప్ రిపోర్టర్గా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాస్ బాబును, ఆయన కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పరామర్శించారు.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలు, ఆల్ సెయింట్ హైస్కూల్, పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని పదవ తరగతి పరీక్షా కేం�
Harshavardhan Reddy | కొల్లాపూర్ నియోజక వర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చిన ఆ కష్టంలో వారికి తోడుగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
10th class exams | అచ్చంపేట పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీ చైతన్య, శ్రీ కాకతీయ పాఠశాలల పరీక్షా కేంద్రాల్లో రెండో రోజు జరుగుతున్న పదవ తరగతి హిందీ పరీక్షల నిర్వహణ తీరును ఇవాళ నాగర్ కర్నూల్ జి
నాగర్ కర్నూల్ జిల్లాలో పదవ తరగతి తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 10,557 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొదటి రోజున 10,525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 29 మంది విద