10th class exams | అచ్చంపేట పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీ చైతన్య, శ్రీ కాకతీయ పాఠశాలల పరీక్షా కేంద్రాల్లో రెండో రోజు జరుగుతున్న పదవ తరగతి హిందీ పరీక్షల నిర్వహణ తీరును ఇవాళ నాగర్ కర్నూల్ జి
నాగర్ కర్నూల్ జిల్లాలో పదవ తరగతి తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 10,557 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొదటి రోజున 10,525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 29 మంది విద
Temple Robbery | అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు బీసీ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి పట్టపగలే వ్యక్తి ప్రయత్నం చేయగా గమనించిన స్థానికులు వ్యక్తిని పట్టుకుని అమరచింత �
SLBC Tunnel | దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురి కోసం రెస్క్యూ సిబ్బంది తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. SLBC టన్నెల్ సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రగాఢ సంతాప�
ఎస్ఎల్బీసీ సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 16వ రోజైన ఆదివారం కొలిక్కి వచ్చింది. టన్నెల్లో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్సింగ�
Nagar Kurnool DEO | కొల్లాపూర్, ఫిబ్రవరి 12 : పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఏ రమేష్ కుమార్ సూచించారు.