Nagar Kurnool | రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో(Bikes collided) ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్నూల్(Nagar Kurnool) జిల్లా కేంద్రంలోని రవి థియేటర్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది.
Guvvala Balaraju | రానున్న రోజుల్లో నాగర్ కర్నూల్(Nagar Kurnool) పార్లమెంట్ స్థానం నుంచి స్థానికుడు అయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను(RS Praveen kumar) గెలుపించుకుందామని, వలస వాదిని అయిన మల్లురవిని తరిమి కొడదామని మాజీ ఎమ్మెల్యే గ�
ACB Raid | భూమికి సంబంధించిన ప్రొసిడింగ్స్ కాపీని జారీ చేయడానికి లంచం తీసుకున్న ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటి సర్వేయర్(Deputy Surveyor) ను అవినీతి నిరోధక శాఖ అధికారులు(ACB ) రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
గుప్తనిధుల ద్వారా రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకున్న వారే అతని టార్గెట్. తన మంత్రదండకాన్ని ఉపయోగించి అమాయకులు, వితంతువులను చంపడమే అతని లక్ష్యం. తన తాతల నాటి నుంచి కొనసాగుతున్న మూలికావైద్యంతోపాటు క�
Tragedy | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లి తల్లి నారమ్మ(55), ఆమె కూతురు సైదమ్మ(37) మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్�
Nagam Janardhan Reddy | నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా పని చేయడంతోపాటు శాసన మండలిలో పార్టీని అధికార బీఆర్ఎస్లో విలీనం చేసిన నేర చరిత్ర గల దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిం�
నాగర్ కర్నూల్ జిల్లాలోని నార్లాపూర్ వద్ద సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కృతమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు. మరో 15 రోజుల్లో మరో వెట్న్ నిర్వహించి, రెండో పంపును కూడా అందుబాటులోక�
DRI Raids | DRI Raids | నాగర్కర్నూల్ జిల్లాలో డీఆర్ఐ అధికారులు దాడులు నిర్వహించారు. మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని వ్యవసాయ పొలాల మధ్య ఉన్న ఫౌల్ట్రీఫామ�
నాగర్కర్నూల్ : మైనింగ్ ద్వారా నష్టపోయిన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మైనింగ్ నిధులను వినియోగించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరే�
వానకాలంలో వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రైతులు సాగు సంబురంగా చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నా యి. దుందుభీవాగు నిరంతరం ప్రవహి�
రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. కొత్తగా మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పా�