నాగర్కర్నూల్ : మైనింగ్ ద్వారా నష్టపోయిన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మైనింగ్ నిధులను వినియోగించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరే�
వానకాలంలో వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రైతులు సాగు సంబురంగా చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నా యి. దుందుభీవాగు నిరంతరం ప్రవహి�
రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. కొత్తగా మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పా�
రాష్ట్రంలో విభిన్న వాతావరణం 26వ తేదీ వరకు వర్ష సూచన వచ్చే 5 రోజులు అధిక ఎండలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విభిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు�
నాగర్ కర్నూల్ : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున లేగ దూడ పై ఓ చిరుత పులి దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని
నాగర్కర్నూల్: జిల్లాలోని వంగూరు మండలంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెల రోజల కిందట మండలంలోని ఉమ్మాపూర్లో ఓ రైతుకు కనిపించిన చిరుత నాలుగు రోజుల కిందట గాజర గ్రామానికి చెందిన మల్లయ�
తప్పించబోయి ఆటోను ఢీకొట్టిన బస్సు బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం ఉప్పునుంతల, ఫిబ్రవరి 23: ఎదురుగా వస్తున్న బస్సును ఓ బైక్ వేగంగా ఢీకొట్టింది.. బైక్ను తప్పించే క్రమంలో బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. బస
అభాగ్యుల అపద్బాంధవుడు అన్నార్తులను ఆదుకునే శ్రీమంతుడు ఆటో డ్రైవర్ ఉన్నతసేవా భావం సమాజ సేవ చేయాలంటే కావాల్సింది డబ్బు కాదు, మనసు. మనసు లేకపోతే ఎంత డబ్బు ఉన్నా కించిత్తు సేవ చేయడం కూడా సాధ్యం కాదు. అదే సేవ