మనదేశంలో ఎక్కడైనా సరే దుకాణాలు వాటి యజమానులు లేకుండా అసలు నడవవు. ఒకవేళ దీనికి భిన్నంగా జరిగితే అది కొనేవాళ్లపై ఎంతో నమ్మకం, గౌరవంతోనే జరగాలి. ఈశాన్య భారతదేశ రాష్ట్రం నాగాలాండ్లోని ద్జులెకె అనే పట్టణం ఇ�
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నాగాలాండ్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార నేషనలిస్ట్ డెమోక్రటి�
మనుషులలో పరస్పర విశ్వాసం సన్నగిల్లి అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు ప్రత్యక్షమవుతున్న ఇప్పటి రోజుల్లో నమ్మకమే నగదుగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్న ఓ అరుదైన వాతావరణాన్ని నాగాలాండ్లో చూడవచ్చు. అక్కడి ప్
నిందితుడిని పట్టుకునేందుకు గూగుల్ మ్యాప్స్ను నమ్ముకున్న పోలీసులు పక్క రాష్ట్రంలోకి వెళ్లి అక్కడి స్థానికులకు బందీలుగా మారారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఓ నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్�
ప్రపంచ వ్యాప్తంగా శాకాహార వంటకాలను ఆరగించే వారి సంఖ్య భారత్లోనే అధికంగా ఉంది. అదే సమయంలో దేశంలో 85 శాతం మంది మాంసాహారాన్ని భుజించే వారున్నారని ఒక సర్వే వెల్లడించింది.
Government Extends AFSPA | నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కొని జిల్లాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ రెండు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక�
నాగాలాండ్లోని ఆరు జిల్లాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్తో ఓటింగ్ను బహిష్కరించడంతో ఆయా జిల్లాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు ‘సున్నా’ శాతం పోలింగ్ నమోదైంది
Zero voter turnout | నాగాలాండ్లోని ఒకే లోక్సభ స్థానానికి శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరిగింది. అయితే, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో నాగాలాండ్లోని ఆరు �
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సతీమణి కారు ఎట్టకేలకు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో ప్రత్యక్షమైంది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకు�