త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections results) కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో అధికారులు కౌంటింగ్ (Counting) ప్రక్రియ ప్రారంభించారు.
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ (Polling) కొనసాగనుంది.
ఈశాన్య రాష్ర్టాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికలు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ర్టాల్లోనూ ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత �
Mallikarjun Kharge | 2024 సార్వత్రిక ఎన్నికల( 2024 National Elections)పై ఏఐసీసీ చీఫ్ (AICC
chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ( 2024
National Elections) కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని కూటమిదే విజయమని అన్నారు.
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ వేగవంతం చేసింది. 20 ఏండ్లుగా ఈశాన్య రాష్ట్రాలను పాలించిన పార్టీలు ఎలాంటి అభివృద్ధీ చేపట్టలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
సోషల్ మీడియాలో కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు. తమకు తెలిసిన, తమను విశేషంగా ఆకట్టుకున్న విషయాలను ఇతరులకు తెలియజేస్తుంటారు. తమలోని హాస్య చతురతతో అందరినీ
సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలోని విపక్షాలను ఒకే వేదిక మీదికి తీసుకురావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో
ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ర్టాలలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఏడాది జరిగే తొమ్మిది రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది లోక్సభ సమరానికి సెమ
Tripura, Meghalaya, Nagaland electionsత్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇవాళ కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. నాగాలాండ్, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీలు వరుసగా మార్చి 12,
మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ప్రకటించనుంది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్ల