Road Accident | నాగాలాండ్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెమీను జిల్లాలో వాహనాన్ని ఢీకొట్టి ఎస్యూవీ వాహనంలో కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
MLAs Assets | పేద, మధ్య తరగతి భారతావనికి ధనవంతులైన ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తేలింది. దేశంలోని ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కోటీశ్వరులని తెలిసింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై తీవ్ర చర్యలు తీసుకునే కేంద్రంలోని బీజేపీ సర్కారు.. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయానికి వ�
నాగాలాండ్లోని (Nagaland) చమౌకేడిమా (Chumoukedima) జిల్లాలో ఘోర ప్రమాదంజరిగింది. భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ఓ పెద్ద బండరాయి (Giant boulders) అమాంతం రెండు కార్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా, �
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద నిర్ధారించిన లక్ష్యం ప్రకారం రోడ్లు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా �
Manipur Protest | మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన భీకర హింస వెనుక బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఇతర హిందూత్వ సంఘాల హస్తం ఉన్నదని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్�
నాగాలాండ్ (Nagaland), అరుణాచల్ప్రదేశ్లోని (Arunachal Pradesh) పలు ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) కేంద్ర ప్రభ్తుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలలపాటు ఇది అమల్లో ఉంటుంద
Nagaland CM Oath | నాగాలాండ్ (Nagaland) ముఖ్యమంత్రి (Chief Minister)గా నైఫియు రియో (Neiphiu Rio) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
అత్యధిక రాజకీయ పార్టీలు కలిగిన నాగాలాండ్లో (Nagaland) అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్డీపీపీ-బీజేపీ (NDPP-BJP) కూటమికే అన్ని పార్ట
మూడు ఈశాన్య రాష్ర్టాల శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. మేఘాలయాలో సీఎం కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అత్యధికంగా 26 స్థానాల్లో గెలిచి మెజారిటీకి కొద్దిదూరంల�