న్యూఢిల్లీ, డిసెంబర్ 20: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాగాలాండ్ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భం
న్యూఢిల్లీ: నాగాలాండ్లో కూలీలపై ఆర్మీ కాల్పులు జరిపిన ఘటన పట్ల ఇవాళ లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. మాన్లోని ఓటింగ్లో తీవ్రవాదుల కదలికలు ఉన్నట్లు ఆర్మీకి సమాచ
సైనికుడు సహా 15 మంది దుర్మరణం తీవ్రవాదులుగా పొరబడి కాల్పులు ఆరుగురు పౌరుల మృత్యువాత స్థానికుల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలు సైన్యాన్ని ముట్టడించిన గ్రామస్థులు ప్రాణ రక్షణకు ఆర్మీ మళ్లీ కాల్పులు కాల్పుల�
Nagaland | నాగాలాండ్లోని (Nagaland) మోన్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శనివారం రాత్రి మోన్ జిల్లాలోని ఓటింగ్ ప్రాంతంలో ఉగ్రవాదులనే అనుమానంతో
లాక్డౌన్| రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గకపోవడంతో నాగాలాండ్ ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించింది. ఈ నెల 30 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం
ఓఎన్జీసీ| అసోంలో ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున రాష్ట్రంలోని శివ్సాగర్ జిల్లాలోని లాక్వా క్షేత్రం నుంచి సాయుధులైన గుర్తుతెలియని వ్యక�
కోహిమా : నాగాలాండ్లో ఆదివారం ఉదయం భూమి కంపించింది. ఉదయం 10.06 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. భూకంప క�
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయ