అల్లు అర్జున్ (Allu Arjun) చేస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa) త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు..
(SR Kalyanamandapam)సినిమాతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ యువ హీరో కొత్త సినిమా లాంఛ్ అయింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ (Clap entertainments), మైత్రీ మూవీమేకర్స్ (Mythri Movie Makers) సంస్థలు ఈ చిత్�
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోను ఆయన డిఫరెంట్ కంటెంట్తో చిత్రాలు తెరకెక్కించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన �
Tollywood) హీరో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాకు రౌడీయిజం (Rowdyism) అనే ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్త�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో పాటుగా కన్నడ డైరెక్టర్ ప్ర
మొదటి సినిమా ఉప్పెనతో ఈ ఏడాది టాలీవుడ్కు బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. 2021లో రూ.100 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ ప�