కళ్యాణ్రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అమిగోస్'. అషికా రంగనాథ్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాజేంద
చిరంజీవి (Chiranjeevi) పని అయిపోయింది.. ఇక ఆయన రిటైర్ కావాల్సిందే.. ఇప్పుడు ఆయన సినిమా వచ్చినా మునుపటిలా ప్రేక్షకులు చూడడం లేదు.. అభిమానులు కూడా ఆయనను అంతగా ఇష్టపడడం లేదు.. ఒకప్పుడు చిరంజీవి సినిమా వస్తే కలెక్షన్స్
చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. బాబీ దర్శకుడు. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని హైదరాబ�
బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ’వీరసింహా రెడ్డి’. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ నెల 12న ఈ సినిమా విడుదల
మనం మొక్కల్ని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నారు ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు దునియా విజయ్. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంల�
మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నుంచి వస్తున్న రెండు భారీ చిత్రాలు వీరసింహారెడ్డి (Veera Simha Reddy), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). సంక్రాంతికి గ్రాండ్గా విడుదలకు ముస్తాబవుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మై�
బాలకృష్ణ కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’లో ‘మా బావ మనోభావాలు..’ అనే పాటలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి. ఈ పాటకు మంచి స్పందన వస్తుండటంపై చంద్రిక రవి మాట్లాడుతూ...‘భారత మూలాల�
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. కాగా ఇపుడు చిరంజీవి అండ్ మేకర్స్ టీం నుంచి మరో ఇంట్�
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మూత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒకటి. తాజాగా ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు దాడులు చేశారు. సోమవారం ఉదయం నుండి సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఐటి అధికారులు ఏకకాలంలో 15చోట్ల �
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ద రూల్' సినిమా షూటింగ్ సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా సెట్లో ఫొటో షూట్ చేస్తున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది.
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతి శెట్టి నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్మార్క్ స్టూడియోస్ పతాకాలపై బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్�
ఇటీవల విడుదలైన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా తదుపరి సినిమాల కోసం సన్నద్ధమవుతున్నారు హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన మైత్రీ