Rangamarthanda Movie | పద్దెనిమిదేళ్ల క్రితం విడుదలైన 'గులాబి' సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు కృష్ణవంశీ. తొలిసినిమాకే తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. విషయం ఉన్న దర్శకుడు అనే పేరు సంపాదించుకున్నాడు.
టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీస్ ఒకటి. తెలుగులోనే కాదు సౌత్లోనూ అత్యంత బిజీగా ఉన్న సంస్థ ఇదే. నెలల గ్యాప్లోనే సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంది.
విజయ్ దేవకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమాకు సంబంధించి ఓ శుభవార్త అందించారు దర్శకుడు శివ నిర్వాణ. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురావాల్స�
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శృతిహాసన్కు శుభాకాంక్షలు తెలియజేసింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) టీం. ఈ భామ 2023 ఇయర్ను మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు భారీ సినిమాలతో ష�
బాలకృష్ణ హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. శృతిహాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ య
కళ్యాణ్రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అమిగోస్'. అషికా రంగనాథ్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాజేంద
చిరంజీవి (Chiranjeevi) పని అయిపోయింది.. ఇక ఆయన రిటైర్ కావాల్సిందే.. ఇప్పుడు ఆయన సినిమా వచ్చినా మునుపటిలా ప్రేక్షకులు చూడడం లేదు.. అభిమానులు కూడా ఆయనను అంతగా ఇష్టపడడం లేదు.. ఒకప్పుడు చిరంజీవి సినిమా వస్తే కలెక్షన్స్
చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. బాబీ దర్శకుడు. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని హైదరాబ�
బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ’వీరసింహా రెడ్డి’. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ నెల 12న ఈ సినిమా విడుదల
మనం మొక్కల్ని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నారు ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు దునియా విజయ్. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంల�
మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నుంచి వస్తున్న రెండు భారీ చిత్రాలు వీరసింహారెడ్డి (Veera Simha Reddy), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). సంక్రాంతికి గ్రాండ్గా విడుదలకు ముస్తాబవుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మై�
బాలకృష్ణ కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’లో ‘మా బావ మనోభావాలు..’ అనే పాటలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి. ఈ పాటకు మంచి స్పందన వస్తుండటంపై చంద్రిక రవి మాట్లాడుతూ...‘భారత మూలాల�
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. కాగా ఇపుడు చిరంజీవి అండ్ మేకర్స్ టీం నుంచి మరో ఇంట్�