Adipurush Movie Nizam Rights | టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీస్ ఒకటి. తెలుగులోనే కాదు సౌత్లోనూ అత్యంత బిజీగా ఉన్న సంస్థ ఇదే. నెలల గ్యాప్లోనే సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంది. గతేడాది కాస్త డల్ అయి
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్'లో నటిస్తున్నారు రామ్చరణ్. షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమా అనంతరం ఆయన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్న వ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడ�
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయం, ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఆదాయ పన్నుశాఖ అధికారులు మూడోరోజూ సోదాలు నిర్వహించారు.
మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie makers) కార్యాలయంలో వరుసగా రెండో రోజూ ఐటీ (IT) సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజంతా తనిఖీలు నిర్వహించిన ఆదాయపు పన్నశాఖ అధికారులు.. ఇవాళ ఉదయం నుంచి జూబ్లిహిల్స్లోని (Jubilee Hills) మైత్రి ఆఫీస�
IT Raids | మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐదు గంటలుగా ఇన్కం టాక్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి.
విదేశీ నిధులపై ఢిల్లీ బృందం ఆరా తీస్తున్నది. ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.500కోట్ల వరకు అమెరికా నుంచి పెట్టుబడులు పెట్�
Rangamarthanda Movie | పద్దెనిమిదేళ్ల క్రితం విడుదలైన 'గులాబి' సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు కృష్ణవంశీ. తొలిసినిమాకే తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. విషయం ఉన్న దర్శకుడు అనే పేరు సంపాదించుకున్నాడు.
టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీస్ ఒకటి. తెలుగులోనే కాదు సౌత్లోనూ అత్యంత బిజీగా ఉన్న సంస్థ ఇదే. నెలల గ్యాప్లోనే సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంది.
విజయ్ దేవకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమాకు సంబంధించి ఓ శుభవార్త అందించారు దర్శకుడు శివ నిర్వాణ. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురావాల్స�
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శృతిహాసన్కు శుభాకాంక్షలు తెలియజేసింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) టీం. ఈ భామ 2023 ఇయర్ను మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు భారీ సినిమాలతో ష�
బాలకృష్ణ హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. శృతిహాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ య