శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం, పుష్ప లాంటి భారీ హిట్స్ ను ఇండస్ట్రీకి అందించింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers). ఇటీవలే నానితో అంటే సుందరానికి సినిమా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకుంది. వన
హైదరాబాద్ : మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 9వ తేదీన అంటే సుందరానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను మదాపూర్ శిల్పకళా వేదికలో మైత్రి మూవీస్, శ్రేయస్ �
నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అంటే సుందరానికీ..’ నజ్రియా నజీమ్ ఫహాద్ నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నారు.
యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన (Buchi Babu) టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR)తో సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్ పై ఓ ఆసక్తికర అప్డే�
గతంలో సినిమా ప్రకటించారంటే..షూటింగ్, ట్రైలర్, సినిమా విడుదల..ఇలా ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్ షెడ్యూల్ ఉండేది. కానీ ట్రెండ్ మారింది. ఇవాళ ప్రకటించిన రిలీజ్ డేట్ (Release Dates)..రేపు ఉండకపోవచ్చు. కరోనా �
By Maduri Mattaiah mythri movie makers | కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాదిలో అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా భారీగానే నష్టాలను చవిచూసింది. థియేటర్లు మూతపడటంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో డైరెక్ట్గా విడుదల చే�
అల్లు అర్జున్ (Allu Arjun) చేస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa) త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు..
(SR Kalyanamandapam)సినిమాతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ యువ హీరో కొత్త సినిమా లాంఛ్ అయింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ (Clap entertainments), మైత్రీ మూవీమేకర్స్ (Mythri Movie Makers) సంస్థలు ఈ చిత్�
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోను ఆయన డిఫరెంట్ కంటెంట్తో చిత్రాలు తెరకెక్కించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన �
Tollywood) హీరో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాకు రౌడీయిజం (Rowdyism) అనే ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్త�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో పాటుగా కన్నడ డైరెక్టర్ ప్ర
మొదటి సినిమా ఉప్పెనతో ఈ ఏడాది టాలీవుడ్కు బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. 2021లో రూ.100 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ ప�