అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్లాంగ్లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడిం
ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నాటికి ఇది తీవ్ర తుఫాన్గా మారవచ్చని పేర్కొంది. మే 12 నాటికి వాయవ్యం దిశగా బంగ్లాదేశ్, మయన్మా
మయన్మార్లో (Myanmar) సైన్యం దారుణానికి ఒడిగట్టింది. సొంత పౌరులపై వైమానిక దాడికి పాల్పడింది. బాంబుల వర్షం కురిపించడంతో వంద మందికి పైగా చనిపోయారు. వారిపై దాడి చేసింది తామేనని మయన్మార్ పాలకుడు జుంటా (Junta) ధృవీకర�
ఈ ఏడాది జనవరిలో తీసిన మయన్మార్కు చెందిన కొకొ దీవుల ఉపగ్రహ చిత్రాలు భారత్కు ఆందోళనకరంగా మారాయి. బంగాళాఖాతానికి ఈశాన్యంగా ఉన్న ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రాలు వెల్లడిస్తున్న�
నాగాలాండ్లోని మోన్జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే..? భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. �
భారత్లో 51 శాతం మంది చిన్నారులు పేదరికం, వాతావరణ విపత్తుల నీడలో బతుకీడుస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొన్నది. మొత్తం ఆసియా వ్యాప్తంగా 35 కోట్ల మంది చిన్నారులు ఈ రెండు విపత్తుల కబంధహస్తాల కింద ఉన్నారని ‘జన�
Myanmar prison:మయన్మార్ రాజధాని యంగూన్లో ఉన్న ఇన్సెన్ జైలులో ఇవాళ భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 8 మంది మృతి చెందారు. జైలు ఎంట్రెన్స్ గేటు వద్ద రెండు పార్సిల్ బాంబుళ్లు పేలాయి. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ
మయన్మార్, థాయ్లాండ్ సరిహద్దు ప్రాంతమైన మైవాడిలో చాలా భాగం రెబల్ గ్రూప్ నియంత్రణలో ఉంది. అయితే ఐటీ ఉద్యోగాల పేరుతో కొందరు భారతీయులను నకిలీ రాకెట్ ఉచ్చుపన్నింది. ఈ నేపథ్యంలో తమ దేశంలోకి అక్రమంగా ప్ర
Suu Kyi:మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ మాజీ సలహాదారుడు, ఆస్ట్రేలియా ప్రొఫెసర్ సీన్ టర్నల్కు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. గత ఏడాది ఫిబ్రవరిలో యంగూన్లో సీన్ టర్నల్ను అరెస్టు చేశారు. సూకీ ప్రభుత్వ
Myanmar army helicopters: మయన్మార్లో జుంటా సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడు మంది చిన్నారులు మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ఓ స్కూల్ బిల్డింగ్లో రెబల్స్ తలదాచుకున్నట్లు భావించిన సైన్యం తమ హెలికాప్టర్లత
Myanmar | మయన్మార్లో (Myanmar) భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.56 గంటలకు యాంగాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదయింది.
నైపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీని జైలు తరలించారు. ఇన్నాళ్లూ గృహనిర్బంధంలో ఉన్న ఆమెను రాజధాని నైపితాలో ఉన్న జైలుకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.గత ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్