మయన్మార్లో కొనసాగుతున్న సంక్షోభం దృష్ట్యా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రత్యేక ప్రతినిధి క్రిస్టినా ష్రైనర్ బెర్గ్నర్ సూచించారు. ఈ మేరకు యూఎ�
నెపితా: మయన్మార్లో ఓ సైనిక విమానం కూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మండలే ప్రాంతంలో ఉన్న పియిన్ ఓ ల్విన్ పట్టణం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. వాతావరణం సరిగా లేని కారణంగా ఈ ప్రమాదం జ
4నెలల తర్వాత బయటకు..నైపిటా, మే 24: సుమారు నాలుగు నెలలుగా నిర్బంధం ఎదుర్కొంటున్న మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ సోమవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. పలు కేసులలో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఆమెకు వ్యక్త
రుయిలీ: చైనాలోని రుయిలీ నగర ప్రజలందరికీ కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఆ నగరంలో సుమారు మూడు లక్షల జనాభా ఉంది. మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఆ నగరంలో తాజాగా 15 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అ�
ఇంఫాల్: మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవద్దని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ దేశం నుంచి వచ్చే ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవద్దని, ఆహారం సమకూర్చవద్దని పేర్కొంది. మయన్మార్ శర�
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లోని ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల క్యాంప్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా, 400 మంది జాడ తెలియడం లేదు. ఈ క్యాంప్లో సుమారు పది లక్షల మంది రోహింగ