రుయిలీ: చైనాలోని రుయిలీ నగర ప్రజలందరికీ కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఆ నగరంలో సుమారు మూడు లక్షల జనాభా ఉంది. మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఆ నగరంలో తాజాగా 15 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అ�
ఇంఫాల్: మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవద్దని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ దేశం నుంచి వచ్చే ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవద్దని, ఆహారం సమకూర్చవద్దని పేర్కొంది. మయన్మార్ శర�
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లోని ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల క్యాంప్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా, 400 మంది జాడ తెలియడం లేదు. ఈ క్యాంప్లో సుమారు పది లక్షల మంది రోహింగ