సైన్యం పాలనలో ఉన్న మయన్మార్లోని న్యాయస్థానం ఆ దేశ మాజీ నాయకురాలు అంగ్ సాంగ్ సూకీ అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించింది. ఆమెపై నమోదైన పలు అవినీతి కేసుల్లో మొదటిగా ఆమెకు ఐదేండ్ల జైలు శిక్ష
జెనీవా: గతేడాది మయన్మార్లో జరిగిన ఘర్షణల్లో 1,500 మందికి పైగా పౌరులు హత్యకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) మానవ హక్కుల ప్రతినిధి రవీనా షందాసనీ అంచనా వేశారు. చట్టవిరుద్ధంగా కనీసం 11,787 మందిని నిర్బంధంలో�
యాంగోన్: మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిరసనకారులను ఆ దేశ సైన్యం అణగదొక్కుతున్నది. తాజాగా ఆదివారం యాంగోన్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఒక గుంపుమీదకు మిలటరీ
General Min Aung Hlaing : మయన్మార్ దేశ ప్రధానమంత్రిగా సైనిక నాయకుడు తనకు తాను ప్రకటించుకున్నాడు. రెండేండ్ల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహిస్తామని జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్ చెప్పాడు.
నేపిడా: సైనిక నిర్బంధంలో ఉన్న మయన్మార్ నేత అంగ్సాన్ సూకీ (76) ఆమె వ్యక్తిగత సిబ్బంది కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని ఆమె న్యాయవాది వెల్లడించారు. కరోనా వైరస్ మయన్మార్ను వణికి�
మయన్మార్లో కొనసాగుతున్న సంక్షోభం దృష్ట్యా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రత్యేక ప్రతినిధి క్రిస్టినా ష్రైనర్ బెర్గ్నర్ సూచించారు. ఈ మేరకు యూఎ�
నెపితా: మయన్మార్లో ఓ సైనిక విమానం కూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మండలే ప్రాంతంలో ఉన్న పియిన్ ఓ ల్విన్ పట్టణం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. వాతావరణం సరిగా లేని కారణంగా ఈ ప్రమాదం జ
4నెలల తర్వాత బయటకు..నైపిటా, మే 24: సుమారు నాలుగు నెలలుగా నిర్బంధం ఎదుర్కొంటున్న మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ సోమవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. పలు కేసులలో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఆమెకు వ్యక్త
రుయిలీ: చైనాలోని రుయిలీ నగర ప్రజలందరికీ కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఆ నగరంలో సుమారు మూడు లక్షల జనాభా ఉంది. మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఆ నగరంలో తాజాగా 15 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అ�
ఇంఫాల్: మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవద్దని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ దేశం నుంచి వచ్చే ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవద్దని, ఆహారం సమకూర్చవద్దని పేర్కొంది. మయన్మార్ శర�
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లోని ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల క్యాంప్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా, 400 మంది జాడ తెలియడం లేదు. ఈ క్యాంప్లో సుమారు పది లక్షల మంది రోహింగ