మయన్మార్లోని మ్యావడీ కేంద్రంగా భారతీయులను మోసం చేసే సైబర్ ముఠాలు చురుగ్గా పని చేస్తున్నాయి. ఉద్యోగాల ఎర వేసి భారత యువతను ఆకర్షిస్తున్న ముఠాలు.. అక్కడికి వెళ్లిన తర్వాత వారితో నిర్బంధంగా పని చేయించుకు�
అండమాన్ తీరంలో ఏకంగగా 6 టన్నుల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ చేపల పడవలో తరలిస్తుండగా ఇండియన్ కోస్ట్గార్డ్ దీనిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు మయన్మార్ జాతీయులను అరెస్ట్ చేసింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా ఆకలి కేకలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 127 దేశాల్లో చేసిన అధ్యయనం ఆధారంగా వెలువరించిన 19వ ప్రపంచ ఆకలి సూచీ-2024లో భారత్ 105వ స్థానం�
మయన్మార్ నుంచి దాదాపు 900 మంది కుకీ మిలిటెంట్లు మణిపూర్లోకి చొరబడబోతున్నట్లు నిఘా సమాచారం అందింది. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించినట్లు మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు.
Manipur | రెండు జాతుల మధ్య నెలకొన్న హింసాత్మక ఘటనలతో ఏడాదిన్నర కాలంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) నుంచి మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది.
ఉపఖండంలోని దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు భారత్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, మయన్మార్, నేపాల్ తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు.. �
మయన్మార్లోని సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం’ (ఎఫ్ఆర్ఎం) రద్దు చేయాలని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో మయన్మ�
భారత్లోకి చొరబడిన మయన్మార్ సైనికులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్నది. గత కొంత మయన్మార్లో (Myanmar) సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం జరగుతున్నది.
మయన్మార్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం సెగ భారత సరిహద్దును తాకింది. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న పాలెట్వా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రెబల్ గ్రూప్ అరాకన్ ఆర్మీ ప్రకటించింది.
Gold Smuggling | మయన్మార్ నుంచి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 20 బంగారం బిస్కట్లను డీఆర్ఐ అధికారులు పట్టుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. వాటి విలువ రూ.2.07 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
Human Trafficking: హ్యూమన్ ట్రాఫికింగ్ను అరికట్టేందుకు ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఆ కేసులతో లింకు ఉన్న కేసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పది రాష్ట్రాల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. జమ్మూలో ట్రాఫికింగ�
మయన్మార్ నుంచి మణిపూర్లోకి వస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. ఇందుకోసం కేంద్రం ఎన్సీఆర్బీ బృందాన్ని రాష్ర్టానికి పంపుతున్�