ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్సే (ఎంఎఫ్) అత్యధికుల ఆదరణను పొందాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఎంఎఫ్లు చక్కని వేదికగా నిలుస్తున్నాయి మరి. ఇక టాప్-10 ఎంఎఫ్ల్లో యాక్స�
మ్యూచువల్ ఫండ్స్లో హైదరాబాదీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తాజా సర్వే ప్రకారం నగరంలోని మదుపరుల్లో 56 శాతం మంది తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ వైపే మళ్లిస్తున్నట్టు తేలింది. మిగతా మదుపర�
అత్యవసరాల కోసం ఇంట్లో నగదును దాచుకోవడం చాలా మందికి అలవాటే. అలాగే ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకునే వీలున్న సేవింగ్స్ అకౌంట్లోనూ పైసలను అందుబాటులో పెట్టుకుంటుంటారు. ఎమర్జెన్సీ ఫండ్ (అత్యవసర నిధి) క�
పన్ను ఆదానే కాదూ.. సంపద సృష్టికీ భేష్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23) గాను బడ్జెట్ను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్నది. దీంతో మరోసారి ఆదాయం పన్ను, ట్యాక్స్ సేవింగ్ స
పెట్టుబడులను మొదలు పెట్టాలనుకునేవారికి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఓ రిస్క్ లేని మార్గం. ప్రస్తుతం పొదుపు పథకాలన్నింటిపైనా రాబడి తగ్గిపోయినందున అధిక ఆదాయాన్నిచ్చే మదుపు మార్గాల వైపు చూడటం సహజమే. అయి త�
డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షణీయం రిస్క్కు దూరంగా ఉండాలనుకుంటూ.. క్యాపిటల్ భద్రతతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా కాస్త అధికంగా రాబడిని ఆశించే మదుపరులకు డెట్ మ్యూచువల్ ఫండ్లు అనువైనవి. క్రమం తప్ప