చాలామంది మదుపరులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా సిప్ను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లో పెట్టుబడికి ప్రభావవంతమైన దారిగా భావిస్తారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ వద్ద నిర్ణీత మొత్తం పెట్టు�
Personal Finance Tips | ప్రతి సామాన్యుడి కల సొంతిల్లు దాన్ని నెరవేర్చుకోవడమే జీవిత లక్ష్యంగా భావిస్తారు కొందరు. కొలువులో చేరింది మొదలు నచ్చిన నెలవు కోసం వెతుకులాట మొదలుపెడతారు ఈ రకం. జీతం ఆరంకెలు అందుకున్నా ఇంట్లోవా�
మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ లేదా సిప్) అనేది ఓ పెట్టుబడి సాధనం. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడికి ఒకేసారి పెద్దమొత్తంలోనైనా లేదా సిప్ మార్గాన్నైనా ఎంచుకోవా�
Fixed Deposit | ఇప్పటికీ దేశంలో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)కున్న ఆదరణ మరోదానికి లేదు. చాలామంది ఎఫ్డీల్లో పెట్టుబడులు పెట్టడానికే మొగ్గుచూపుతారు. కేవలం వేతన జీవులేగాక, సీనియర్ సిటిజన్లు, మిల్లీనియన్లు కూడా ఎఫ�
అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా స్టాక్ పెట్టుబడుల్లో మదుపరులు జాగ్రత్త వహిస్తున్నారు. ఇందుకు సంకేతంగా ఏప్రిల్ నెలలో దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి.
Mutual Funds | కుటుంబ అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం బెటర్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ షేర్లలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ తమ వాటాను తగ్గించుకుంటున్నాయి. దేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫం డ్స్ ఆస్తుల విలువ రూ.14. 95 లక్షల కోట్లలో అదానీ గ్రూ ప్లో ఉన్న పె�
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. నూతన లక్ష్యాలు, స్పష్టమైన ప్రణాళికలు తయారు చేసుకునేందుకు ఇదే సరైన సమయం. పన్ను ప్రణాళిక విషయంలో అనూహ్యమైన మార్పులు ఈ ఏడాది నుంచే వచ్చాయి.
Mutual Funds | ఈ నెలాఖరులోగా మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులు తమ నామినీలను తప్పనిసరిగా ఎంచుకోవాలని సెబీ తేల్చేసింది. అందుకు వారికి అన్ని వసతులు కల్పిచాలని సంబంధిత మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సూచించింది.
IT Returns | కొత్త ట్యాక్స్ విధానంలో ఆదాయపు పన్ను రిటర్న్ వేసే వేతన జీవులకు కేంద్ర ఆర్థిక శాఖ స్వల్ప ఊరటనిచ్చింది. ఈ మేరకు శుక్రవారం లోక్సభ ఆమోదించిన ఫైనాన్స్ బిల్లులో చిన్న సవరణ చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల
Adani Group | కేంద్రంలోని బీజేపీ సర్కారుకు దేశ ప్రజల ఆర్థిక ప్రయోజనాల కంటే, కార్పొరేట్ల బాగే ధ్యేయంగా మారిపోయింది. అందుకే, ఇప్పటికే, రూ. 12 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయిన అదానీ గ్రూప్ కంపెనీలను.. నే�