Income Tax | ఎన్నికల ఫలితాలకుతోడు.. ఇప్పుడు మదుపరులకు మరో భయం జత కలిసింది. ఈ నెలారంభంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,100 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.
దేశంలో గృహస్తుల పొదుపు మందగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాతి నుంచి ఏటా క్షీణిస్తూనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే 2022-23లో రూ.14.16 లక్షల కోట్లకే నికర సేవింగ్స్ పరిమితమైయ్యాయి. 2020-21లో గరిష్ఠంగా రూ.23.29 లక్షల కోట్ల�
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రీట్స్)ను నూతన ఆర్థిక సాధనాలుగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ వంటివే. మదుపరుల నుంచి నిధులను సేకరించి ఆఫీస్ స్పేస్, మాల్స్, హోటల్స్, రెసి
హయ్యర్ ఇన్కం వస్తున్నవారు గొప్పలకు పోయి గోతిలో పడ్డ సందర్భాలు కోకొల్లలు. వేరే ఏ రంగంలో పెట్టినా ఇంత రాదు కదా అని భ్రమలో జీవిస్తున్నవారు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం ఉన్న రంగాన్నే అతిగా నమ్ముకొని డబ్బున�
డెట్ మ్యూచువల్ ఫండ్స్తో పోల్చితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అధిక రాబడులనిస్తాయి. అయితే రిస్క్ కూడా ఎక్కువ. కానీ డెట్ మ్యూచువల్ ఫండ్లు స్థిరమైన రాబడులనిస్తాయి. పైగా రిస్క్ తక్కువ. అందుకే రిస్క్ను
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిచేసే మహిళా ఇన్వెస్టర్లు క్రమేపీ పెరుగుతున్నారు. ఫండ్స్ ఫోలియోల్లో 2017 మార్చిలో 15 శాతం ఉన్న మహిళల వాటా 2023 డిసెంబర్కల్లా 21 శాతానికి చేరినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ
మ్యూచువల్ ఫండ్స్లో మదుపుచేసే ఇన్వెస్టర్ల సంఖ్య జోరుగా పెరుగుతున్నది. ఈ మదుపు సాధనం పట్ల అవగాహన పెరగడం, డిజిటలైజేషన్తో లావాదేవీలు సులభతరంకావడంతో ఫండ్స్ మదుపుదారులను ఆకర్షించగలుగుతున్నాయి.
దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల్లో (ఏయూఎం) టాప్-10 రాష్ర్టాల వాటా 87 శాతం ఉన్నట్టు ఇక్రా అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది.
Personal Finance | సంపన్నులు కావడానికి ఈక్విటీలు దగ్గరి దారులు. మ్యూచువల్ ఫండ్స్ నమ్మకమైన సంపద మార్గాలు. మిడిల్క్లాస్ కుటుంబాలు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఇవి.
దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ కింద ఉన్న ఆస్తులు (ఏయూఎం) తొలిసారిగా రూ.50 లక్షల కోట్ల మార్క్ను దాటాయి. 2023 డిసెంబర్లో ఇవి రూ.50.77 లక్షల కోట్లకు చేరాయి. నవంబర్లో ఫండ్స్ ఏయూఎం రూ.49.04 కోట్లు. ఫండ్స్ నిర్వహి�
దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈ ఏడాది మెప్పించింది. 2022లో నిరాశపర్చిన పరిశ్రమ.. 2023లో తిరిగి పుంజుకున్నది. ఈక్విటీలు, గోల్డ్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఈల్డ్స్ అంటూ అన్నింటా పెట్టిన పెట్టుబడులు గణనీయంగా ఎగిశ
కరోనా ప్రభావంతో వృద్ధాప్యంలో ఆర్థిక ప్రణాళిక కీలకమన్న విషయం చాలా మందికి అర్థమైంది. దీంతో చాలా మంది రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా బతికేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.