ఆహారం వికటించి ఒకరు మృతి చెందంగా ఏడుగురు కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురైన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..
Food Poisoing : హైదరాబాద్ వనస్థలిపురంలో పండుగ పూట విషాదం నెలకొంది. ఫుడ్ పాయిజనింగ్ ఒకరి ప్రాణాలను బలిగొన్నది. ఏడుగురు కుటుంబ సభ్యుల పరిస్థితి విషమంగా ఉంది.
సాధారణంగా చాలా మంది నాన్ వెజ్ ప్రియులకు మటన్ అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. చికెన్ కన్నా మటన్ ను తినాలంటేనే చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే తరచూ కాకపోయినా అప్పుడప్పుడు మటన్ తెచ్చ
Mutton keema : ఎంత నాన్ వెజ్ ప్రియులకు అయినా ఎప్పుడూ అచ్చం మాంసం వంటలు తినడంవల్ల బోర్ కొడుతుంటుంది. అంతేగాక అచ్చం మాంసం వంటలు తినడం వల్ల రక్తంలో కొవ్వు పేరుకునే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే ఈ మధ్య మాంసంతోపాటు ఆకు క
మటన్ విషయంలో భార్యతో గొడవపడిన భర్త చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు వెంటనే స్పందించి కాపాడారు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
లోకసభ ఎన్నికల తొలిదశ పోలిం గ్ దగ్గరపడుతున్న వేళ వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల వ్యాఖ్య లు ఎన్నికల వేడిని పెంచుతున్నాయి. తమిళనాడులో డీఎంకే నాయకుడు ఒక రు ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్య లు చేశారు. ప్రస�
దేశవ్యాప్తంగా ప్రతి వంద మందిలో 70 మంది, బంగాళాఖాతం పరివాహాక ప్రాంతాల్లో నివసించే 90 శాతం మంది మాంసాహారులే. లక్షద్వీప్లో 100 శాతం మాంసాహారులు. తర్వాత స్థానాల్లో ఈశాన్య రాష్ర్టాల్లో (99 శాతం), కేరళ 98 శాతం, పుదుచ్చ�
పండుగకో, పబ్బానికో చికెన్, మటన్ తింటుంటాం. ఇక గ్రామాలు, పట్టణాల్లో ప్రతి వారం నాన్వెజ్ ఉండాల్సిందే. ఇదిలా ఉంటే నగరాల్లో మాత్రం ప్రతిరోజూ నాన్వెజ్ ఉండాల్సిందే. చుట్టమొచ్చినా, మిత్రులు వచ్చినా, తినాలన�
Fresh Mutton | ఆదివారం వచ్చిందంటే చాలు చాలమంది నాన్వెజ్ తెచ్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. చికెన్ కావాలంటే షాప్కి వెళ్తే చాలావరకు అప్పుడే కట్చేసి ఫ్రెష్గా ఇస్తుంటారు. కానీ మటన్ అలా కాదు. దీంతో మనం కొనే మటన్�
పచ్చిమాంసం ఎందుకు తింటున్నావని అడిగిన పాపానికి ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్నది. తుకారాంగేట్ గోల్బావి ప్రాంతానికి చెందిన క�
Hyderabad | మటన్ కోసం జరిగిన గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
నిత్యవసరాల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న రేట్లు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారాయి.