ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీ-దీన్దయాల్నగర్ మార్గంలో రూ 4 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అ�
Oval for blind children చిక్కడపల్లి : పుట్టుకతో అంధులైన చిన్నారులకు ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హామీ ఇచ్చారు. తన ఇద్దరు ఆడపిల్లలు పుట్టుకతో అంధులుగా ఉన్నారని, ఎలాగైనా సాయం చే�
చిక్కడపల్లి : మహాత్మా గాంధీని నేటితరం ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెనరా
చిక్కడపల్లి : సమస్యలు తెలుసుకోవడానికి మీ వద్దకే వచ్చా.. ఇబ్బందులు ఉంటే చెప్పండి.. పరిష్కరిస్తా అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీ పర్యటనలో ప్రజలను పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఆదివారం రాంనగర్ డివిజన�
ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడ, జనవరి 29: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని సింగాడికుంటలో ఆయన జీహెచ్ఎంసీ డీఈ సన్న�
కవాడిగూడ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు మౌలిక �
చిక్కడపల్లి : గాంధీనగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్ర సీఎం కేసీఆర్ �
చిక్కడపల్లి : దేశభద్రతకు, భారత సైన్యానికి అసమాన సేవలందించిన జనరల్ రావత్ దుర్మణం పాలుకావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. అడిక్మెంట్ �
ముషీరాబాద్ : గాంధీనగర్ డివిజన్ సబర్మతీనగర్లో శ్రీ నల్లపోచమ్మ, ఎల్లమ దేవాలయ పునర్ నిర్మాణ పనులను సోమవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర�
కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర సాదన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోద్యమ నేత సీఎం కేసీఆర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాదించిన తెలంగాణ జాతి
కవాడిగూడ : రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను అదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్ పరిధిలోని కవాడిగూడ ప్రధాన రహదారిలో తాగున
కవాడిగూడ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో మేలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లో పలు కాలనీలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గాను రూ. 3, 46,500 లక్షల విలువ చేసే చ�