చిక్కడపల్లి : ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి వనజా గంగాధరి ఆధ్వర్యంలో గాంధీనగర్లో విద్యార్
చిక్కడపల్లి , ముషీరాబాద్, కవాడీగూడ : ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలు డివిజన�
కవాడిగూడ: అనాథ పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువా�
కవాడిగూడ : నిరుపేదలను ఆదుకునేందుకు సామాజిక సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినంద నీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడ డివిజన్ తాళ్లబస్తీలోని కార్యాలయ�
కవాడిగూడ :దేశంలో ఎక్కడలేని విధంగా పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టి వారి అభివృద్దికి కృషి చేస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నిరుపేదల ఆడబిడ్డల ప�
చిక్కడపల్లి,ఆగస్టు16:తాటి,ఈత చెట్ల పన్నులను రద్దుచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర అబ్కారీ, క్రీడల, పర్యాటక, యువజన సర్వీసులు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లుగీత వృత్తి రక్షణకు సం�
ముషీరాబాద్: అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారిక�
చిక్కడపల్లి :దళిత బంధుతో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటకృష్ణ (బబ్లు) ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి చౌరస్తా వద్ద నిర్వ�
చిక్కడపల్లి :ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా దేవాలయాలు నిలుస్తాయని శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీమదభినవోద్ధండ విద్యా శంకర భారతీస్వామి అన్నారు. చిక్కడపల్లి వివే�
ముషీరాబాద్:నాగుల పంచమిని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు అత్యంత పవిత్రంగా కొలిచే నాగుల పంచమి పర్వదినం సందర్భంగా నాగదేవత ఆలయాలు, �
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. మహిళలకు సరైన ప్రాముఖ్యత కల్పిస్తూ పాత కొత్తల కలయికతో, చురుకుగ
చిక్కడపల్లి :గాంధీననగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కావడంతో కొత్తకళ వచ్చింది. ముఖ్యంగా గాంధీనగర్ డివిజన్ లోని హెబ్రోన్ చర్చి నుంచి వై జంక్షన్ వరకు రూ.49.50 లక్షల వ్యయంతో