ముషీరాబాద్ :కొత్తరేషన్కార్డుదారులకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే రేషన్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం రాంనగర్ డివిజన్ దాయర మార్కెట్
ముషీరాబాద్: కొణిదెల యువసేన ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీనటుడు చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంల�
కవాడిగూడ : స్వచ్చంద సంస్థలు సేవా దృక్పదంతో జర్నలిస్టులకు చేయూత అందించడం అభినందనీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఎస్ఆర్డీ) స్వచ్చంద సంస�
చిక్కడపల్లి :అన్ని వర్గాల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. చిక్కడపల్లి గంగపుత్ర(బెస్త) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కట్టమైసమ్మ దేవాలయం వద్ద సంఘం ఆ�
ముషీరాబాద్: రాంనగర్ డివిజన్ అంబేద్కర్నగర్ నల్లపోచమ్మ దేవాలయ నిర్మాణ పనులను శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్.మోజస్, ఎరం శేఖర
చిక్కడపల్లి: తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుడు ప్రొపెసర్ జయశంకర్ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గాంధీనగర్లో ఆయన విగ్రహం వద్ద జరిగిన వ�
కవాడిగూడ : ముషీరాబాద్ నియోజకవర్గంలో 11 వేల కొత్త రేషన్కార్డులు మంజూరు అయ్యాయని, కార్డులు పొందిన లబ్ధిదారులకు ఈనెల నుంచి రేషన్ సరుకులు అందజేస్తారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. రేషన్
చిక్కడపల్లి, జూన్ 27: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉంద ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ ఉపాధ్�
చిక్కడపల్లి, మే 15 : వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం రాత్రి వీచిన గాలికి గాంధీనగర్ ప్రధాన రహదారికి పక్కన ఉన్న చెట్లు