ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమైంది. నగర్ మంత్రులు మహ్మద్ అలీ, తలస�
ముషిరాబాద్ : మహిళలు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని పురుషులతో సమానంగా రాణించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం రాంనగర్ డివిజన్ రిసాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీనా మెహందీ సెం�
కవాడిగూడ : శరన్నవరాత్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్లలోని ప్రధాన ఆలయాలైన శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం, భోలక్పూర్ డివిజన్ పరిధిలోని శ్రీ మహంకాళీ దేవాలయంలో శ్రీ
కాచిగూడ : బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో గత కొన్నేండ్లుగా కృషి చేస్తున్నలక్ష్మణాచారి అభినందనీయుడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. లక్ష్మణాచారి బాల కార్మికుల్లో చైతన్యం నింపి, వారికి �
కవాడిగూడ : పోరాట స్పూర్తిని చాటిని వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం లోయర్ ట్యాంక్బండ్లోని తెలంగాణ రజక దోబీఘాట్ అభివృద్ది సంస్�
కవాడిగూడ : పటాన్ బస్తీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించి మరోచోట ఏర్పాటు చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ట్రాన్స్�
చిక్కడపల్లి : స్వాతంత్య్ర సమర యోధుడు,మూడు తరాల తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పద్మశాలి ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్య�
చిక్కడపల్లి: గాంధీనగర్లో వివిధ బస్తీ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.నిమజ్జన వేడుకలను వైభవంగా నిర్వహించారు. కళాకారుల ఆటాపాటాలు, యువతీ,యువకుల నృత్యాలతో ఊరేగింపు ఉ
చిక్కడపల్లి : పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, వారికే పార్టీ కమిటీల్లో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజ�
ముషీరాబాద్ : ముషీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పిఆర్.రమేష్కుమార్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఉదయం ఇంట్లో ఉండగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృత�
కవాడిగూడ : ఉచిత వైద్య శిబిరాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రపంచ ఫిజియోథెరఫీ డే ను పురస్కరించుకొని గురువారం ఇందిరాపార్కు చౌరస్తాలో డిజెబుల్ ఫౌండేష�
కవాడిగూడ : ట్యాంక్బండ్ వద్ద గల జలవిహార్లో మంగళవారం జరిగే టీఆర్ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశానికి ప్రతి డివిజన్ నుంచి వంద మంది తరలి వచ్చి విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపు �
కవాడిగూడ : ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు మానవతాదృక్పథంతో ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శ్రీన