Meerut Blue Drum Case | సంచలనం రేపిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు నిందితురాలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అరెస్ట్ తర్వాత ఆమె గర్భవతిగా తేలింది. జైలులో ఉన్న ఆమెకు సోమవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గట్టి భద్రత మధ్య ప్ర�
కొత్తపల్లి మండలం మలాపూర్లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. భూతగాదాలు, వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని, ఈ క్రమంలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ గౌస్ఆలం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ క
గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును సూర్యాపేట రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 9మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ప
దృశ్యం సినిమా తరహాలో మరో హత్య జరిగింది. అహ్మదాబాద్లో ఏడాది క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఏడాది క్రితం నుంచి తప్పిపోయాడని భావిస్తున్న బాధితుడు సమీర్ అన్సారీ (35) మృతదేహాన్ని వంటగ�
Murder Case | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ జన్సురాజ్ పార్టీ (JSP) కార్యకర్త దులార్చంద్ యాదవ్ (Dularchand Yadav) హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Canada murder case | కెనడా (Canada) లో మూడేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో భారత సంతతి వ్యక్తికి 25 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు కెనడా కోర్టు (Canada court) శుక్రవారం తీర్పు చెప్పింది. మూడేళ్ల నాటి ఈ కేసులో మొత్తం ముగ్గురు దోషులుగా తేల�
అంబర్పేట్లో దంపతులను హత్య చేసిన కేసు మిస్టరీ ఏడాది గడిచిన ఇంకా వీడలేదు. గతేడాది ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. విషయం బయటకు వచ్చే వరకు ఇంట్లో మృతదేహా�
Murder case | సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామ రెవెన్యూలో 250 గజాల స్థలం రామగళ్ల ఎల్లయ్య పేరు మీద ఉంది. కాగా ఎల్లయ్యకు ముగ్గురు కుమార
ఖమ్మం జిల్లా కేంద్రంలో గల నెలలో జరిగిన హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. కేసు వివరాలను గురువారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఇతర అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Thane court | అది 32 ఏళ్ల నాటి హత్య కేసు (Murder case). ఆ కేసులో ఐదుగురు నిందితులుగా ఉన్నారు. కేసు విచారణలో తీవ్ర జాప్యం జరగడంతో ఆ ఐదుగురికి అప్పట్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై బయటికి వచ్చిన నిందితులు తప్పించు�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం తాగి ఎందుకు డబ్బుల కోసం ఓ వ్యక్తిని దారుణంగా గొంతుకు ఉరివేసి హత్య చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి వివరాలు సైతం తెలియకపోవడంతో గత 25 అనుమానాస్పద మృతి