భర్త తాగొచ్చి ఇంట్లో గొడవ పడుతున్నాడని అసహనానికి లోనైన ఇల్లాలు అతడ్ని అంతమొందించింది. కొడుకు, కోడలితో కలిసి భర్త గొంతు నులిమి హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో పాటు మరో య
పురుషుల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలన్న తన పిలుపును బీజేపీ రాజ్యసభ సభ్యుడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ కుమార్ మిట్టల్ పునరుద్ఘాటించారు.
Ketan Agarwal | కేతన్ అగర్వాల్ను కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ‘పురుషుల కోసం జాతీయ కమిషన్’ ఏర్పాటు చేయాలని ఒక ఎంపీ డిమాండ్ చేశారు. దీని కోసం గత పార్ల
మూడేండ్ల్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వృద్ధుడికి పుణె స్పెషల్ కోర్టు మరణశిక్ష విధించింది. సమాజంలో ప్రతి ఒక్కరినీ కలిచివేసే కేసు ఇది అని పుణె సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ఆర్ సలుంఖే తెలి�
Ketan Agarwal : మహారాష్ట్రలోని పూనేకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రస్తుతం పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. దీని�
ఒకే కుటుంబంలోని నలుగురు హత్యకు గురైన ఘటన నల్లగొండ పట్టణ శివారులో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆస్తి కోసమే హసీనా కూతురు, అల్లుడు సుపారీ గ్యాంగ్తో హత్య చేయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైనట్టు స
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఓ భార్య హత్య చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. అనుమానంతో పోలీసులు లోతుగా విచ
Pocso case | జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్ కుమార్కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 మార్చి 13న బాలికను అపహరించి లై�
రాష్ట్ర స్థాయిలో సంచలనమైన బొడ్డు శ్రీధర్రెడ్డి హత్య జరిగి రెండేండ్లు పూర్తయినా పోలీసుల దర్యాప్తు కొలిక్కి రాకపోవడంతో బాధిత కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తున్నది.
Hyderabad Murder Case | సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించా రు. ఈ కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీ�
పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు, కూతురికి మరణ శిక్ష, సహకరించిన మృతుడి భార్యకు జీవిత ఖైదు విధిస్తూ కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు, ప్రిన్సిపల్ డిస్ట్�
మాసబ్ట్యాంక్ పరిధిలో జరిగిన ప్రముఖ న్యాయవాది ఖాజా మెయిజుద్ధీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు ముజాహిద్ ఆలం ఖాన్ను పోలీసు కస్టడీకి అప్పగించాలని బుధవారం పోలీసులు పిటీషన్
Khaja Moinuddin | అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నలుగురు దుండగులు ఖాజా మొయినుద్దీన్ ఇంటి సమీపంలో ఉదయం నుంచి మా
Encounter | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘజియాబాద్ (Ghaziabad) పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ నేరగాడికి, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఇటీవల సంచలనం సృష్టించిన 17 ఏళ్ల బాలుడు సూర్యప్రతాప్ చౌహాన