Khaja Moinuddin | అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నలుగురు దుండగులు ఖాజా మొయినుద్దీన్ ఇంటి సమీపంలో ఉదయం నుంచి మా
Encounter | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘజియాబాద్ (Ghaziabad) పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ నేరగాడికి, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఇటీవల సంచలనం సృష్టించిన 17 ఏళ్ల బాలుడు సూర్యప్రతాప్ చౌహాన
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజామొయిజుద్దీన్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. హత్యచేయడం కోసం రూ.15లక్షలు సుపారీ తీసుకున
హైదరాబాద్లో నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వక్ఫ్ బోర్డు ప్యానల్ న్యాయవాది ఖాజామొయిజుద్దీన్ హత్యకేసులో పోలీసులు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వక్ఫ్బోర్డు భూములకు సంబంధిం
హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మాసబ్ ట్యాంక్ వద్ద ఈనెల 23న జరిగిన న్యాయవాది ఖాజామొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. భూవివాదాల్లో ఖాజామొయజుద్దీన్ అడ్డుగా మా
సూర్యాపేట మండలం ఎర్కారంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు(42) హత్య ప్రతీకారంతోనే చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ క
కాంగ్రెస్ గూం డాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధుది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. శు
హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్లో అడ్వకేట్ మొహినుద్దీన్ హత్యను బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. మొహినుద్దీన్ పోరాడుతున్నది వక్ఫ్ భూముల కోసమని ఆయన తెలిపారు.
Suvendu aide murder case | పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సహాయకుడి హత్య కేసులో పోలీసులు పొరపాటుపడ్డారు. బీజేపీ అభిమానిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అయితే సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడంతో అతడు విడుదలయ్యాడు. దీనిపై రాజకీ
జూబ్లీహిల్స్లో విశ్రాంత ఐపీఎస్ సతీమణి భార్య తనూజ రంజన్ హత్య కేసులో నింది తుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారని ముందుగా భావించారు. తాజా గా పోల
ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను తనకు కాకుండా చేస్తున్నారనే కక్షతో అత్తామామలను హత్యచేసిన నిందితుడికి మరణశిక్ష విధి స్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి మైత్రేయి బుధవారం తీర్పు వెలువరించార�
మొయినాబాద్లోని ఫామ్హౌస్లో వెలుగులో చూసిన జంట హత్యల కేసులో భయానక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పు ఇచ్చిన వారిని వరుసగా మట్టు పెట్టేందుకు ఓ మహిళతో కలిసి మరో ఇద్దరు వ్యక్తులు కుట్ర చేశారని, అందులో ఇ
పెళ్లి సమయంలో పసుపు కుంకుమల కింద ఇచ్చిన మూడు గుంటల భూమి విషయంలో అక్క సురభి అంజమ్మ (50) అడ్డు వస్తోందని తమ్ముడు సురభి సైదులు కొడవలితో అక్కను దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల తుమ
తండ్రి చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని కక్షతో 8 ఏండ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కూకట్పల్లిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. 2023 సంవత్స
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో