‘బీజేపీది బలుపు కాదు.. వాపు’ అని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పిందే నిజమైంది. ‘బీజేపీది పాల పొంగులాంటి ఎమోషన్' అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని మునుగోడు రుజువు చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో
మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేసింది. అన్నదమ్ములిద్దరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్కు ఉన్న అభిమానంతో పోటీ
మునుగోడులో బీజేపీ ఓటమి ము మ్మాటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని అమిత్షా 2017 నుంచి విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు
మునుగోడులో బీజేపీ పన్నిన అన్నిరకాల కుయుక్తులను భంగపరిచి టీఆర్ఎస్ స్పష్టమైన విజయాన్ని సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరగా ఉప ఎన్నికను కృత్రిమంగా తెచ్చి, ఒక ధనికుడైన సిట్టింగ్ సభ్యుడిన�
మునుగోడు ఉపపోరులో అంచనాలకు మించి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించగా, కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓపికగా నిలబడి ఓటేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్న
Raghu Reddy | మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డినే గెలిపించాలని.. సూర్యాపేటలో జన్మించి, అమెరికాలోని కాలిఫోర్నియా నగర కమిషనర్ అయిన భారత సంతతి వ్యక్తి
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇవ్వాలని నేను ఓటర్లకు సూచిస్తున్నాను. సూర్యాపేటలో జన్మించిన నేను కాలిఫోర్నియాకు కమిషనర్ అయిన మొదటి ప్రవాస భారతీయుడిని. కాలిఫోర్నియా కమిషనర్ హోదాలో నేను వ్
నల్లగొండ ప్రజలది ఎప్పటికీ ధిక్కార స్వరమే. అదీ 1952కు ముందు సాయుధ పోరాటమైనా, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలైనా ప్రజాస్వామ్యవాదులు, పార్టీలకు మాత్రమే పట్టం గట్టే ఒరవడి నల్లగొండ ప్రజలు కొనసాగి�
బీజేపీకి మునుగోడుపై ప్రేమ ఉంటే ఇప్పటికైనా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి రూ.18 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.